District News

Nov 16, 2023 | 23:47

ప్రజాశక్తి - మాచర్ల : వరికపూడిశెల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించడంతోపాటు పను లను ప్రతినెలా సమీక్షిస్తామని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా

Nov 16, 2023 | 23:45

ప్రజాశక్తి - మాచర్ల : ఎన్నికలకు ముందు టెంకాయి కొడితే అది ప్రజలను మోసం చేసేందుకెే అన్న జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన మాటలు మర్చిపోయారేమో గుర్తు చేసుకోవాలని టిడిప

Nov 16, 2023 | 23:45

ప్రజాశక్తి-దర్శి: విద్యార్థులకు క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక ఆరోగ్యం కలుగుతుందని శ్రీ సరస్వతి విద్యాసంస్థల చైర్మన్‌ ఆవుల వెంకట రమణారెడ్డి అన్నారు.

Nov 16, 2023 | 23:43

ప్రజాశక్తి - సత్తెనపల్లి టౌన్‌: వైసిపి నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రను ఈనెల 22న సత్తెనపల్లిలో నిర్వహిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబట

Nov 16, 2023 | 23:42

ప్రజాశక్తి-కనిగిరి: బ్రిటిష్‌ కాలం నుంచే భారతీయులకు స్వాతంత్య్ర ఉద్యమ సమాచారం, జ్ఞాన సమపార్జన కోసం గ్రంథాలయాలు అవసరమని, ప్రతి గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని పోరాడిన అమరవీరులు అయ్యంకి వెంకటరమణయ్

Nov 16, 2023 | 23:41

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలో ఓటర్ల జాబితాల్లో మార్పులు, చేర్పుల వ్యవహారంలో ప్రధాన రాజకీయపక్షాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి.

Nov 16, 2023 | 23:39

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఎక్కాల్సిన రైలు కాకుండా పోరుబాటున మరో రైలు ఎక్కి బాష తెలియక ఏం చేయాలో పాలుపోక గురజాల రైల్వే స్టేషన్‌లో దిగిన మహిళ లైంగిక దాడి

Nov 16, 2023 | 23:39

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఎక్కాల్సిన రైలు కాకుండా పోరుబాటున మరో రైలు ఎక్కి బాష తెలియక ఏం చేయాలో పాలుపోక గురజాల రైల్వే స్టేషన్‌లో దిగిన మహిళ లైంగిక దాడి

Nov 16, 2023 | 23:37

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు నగరం ఆటోనగర్‌లోని ప్లాస్టిక్‌ వస్తువులు తయారు చేసే కంపెనీలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవిచింది.

Nov 16, 2023 | 23:36

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్లలో ఎరువులు, పురుగు మందుల దుకాణంలో విజిలెన్సు అధికారులు గురువారం తనిఖీలు చేశా

Nov 16, 2023 | 23:36

ప్రజాశక్తి -మద్దిపాడు : పేదల సంక్షేమే థ్యేయమంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నట్లు ఎంపిపి వాకా అరుణా కోటిరెడ్డి తెలిపారు.