Business

Apr 03, 2023 | 21:43

హైదరాబాద్‌ : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) సర్వర్‌ డౌన్‌ అయ్యింది.

Apr 03, 2023 | 21:37

అన్ని ఆఫీసుల మూత వాషింగ్టన్‌ : ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్‌ రిటైల్‌ చెయిన్‌ సంస్థ మెక్‌డొనాల్డ్స్‌ ఉద్యోగుల్లో తీవ్ర

Apr 03, 2023 | 21:34

గూర్గావ్‌ : ప్రస్తుత ఏడాది ముగింపు నాటికి దేశ వ్యాప్తంగా 15 ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు సామ్‌సంగ్‌ ఇండియా తెలిపింది.

Apr 03, 2023 | 21:24

ఎఫ్‌టిసిసిఐ నిర్వహణ హైదరాబాద్‌ : వచ్చే జూన్‌లో ఇండిస్టియల్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నలాజీ పారిశ్రామిక ప్రదర్శన

Apr 03, 2023 | 21:17

న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23)లో కియా ఇండియా అమ్మకాలు 44 శాతం వృద్థితో 2,69, 229 యూనిట్లకు చేరాయని ఆ సంస్థ తెలిపింది.

Apr 03, 2023 | 21:12

ముంబయి : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం సో

Apr 02, 2023 | 21:25

ఢిల్లీ: మార్చి నెలలో విదేశీ మదుపర్లు నికర పెట్టుబడిదారులుగా నిలిచారు. అంతకు ముందు వరుసగా రెండు నెలల పాటు పెద్ద ఎత్తున భారత ఈక్విటీల నుంచి నిధులను ఉపసంహరించుకున్నారు.

Apr 01, 2023 | 21:38

నెలకు సగటున రూ.1.51 లక్షల కోట్లు

Apr 01, 2023 | 21:30

హైదరాబాద్‌ : ఒకాయ విద్యుత్‌ ద్విచక్ర వాహనాలకు ఎఐఎస్‌ 156 సవరణ మూడో దశ కింద ఐకాట్‌ ధృవీకరణ పొందినట్లు ఆ సంస్థ తెలిపింది.

Apr 01, 2023 | 21:16

హైదరాబాద్‌ : పవర్‌ బ్యాకప్‌, రెసిడెన్షియల్‌ సోలార్‌ రంగంలోని లూమినస్‌ పవర్‌ టెక్నలాజీస్‌ కొత్తగా మార్కెట్లోకి అధిక సామర్థ్యం కలిగిన ఇన్వెర్టర్లను విడుదల చేసింది.

Apr 01, 2023 | 21:08

న్యూఢిల్లీ : సామాన్యులను ఇబ్బంది పెట్టే కేంద్ర ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రూ.1000 జరిమానాతో పాన్‌ా ఆధార్‌తో అనుసంధానంపై ఆందోళనలు నెలకొనగా..

Apr 01, 2023 | 21:02

న్యూఢిల్లీ : మలేషియాతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం ఇక రూపాయల్లో జరుగనుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది.