Kadapa

Sep 20, 2023 | 20:20

కడప అర్బన్‌: యోగి వేమన విశ్వవిద్యాలయ పీజీ సెమిస్టర్‌ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. వైవీయూ విసి ఆచార్య చింతా సుధాకర్‌, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎన్‌.ఈశ్వరరెడ్డితో కలసి తనిఖీ చేశారు.

Sep 20, 2023 | 20:15

కడప అర్బన్‌ : విభజన హామీలు అమలు చేయడంలో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వాలు మరిచాయని డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం చిన్ని, వీరనాల శివకుమార్‌ తెలిపారు.

Sep 20, 2023 | 20:10

కడప అర్బన్‌ : వర్షాభావ దష్ట్యా కరువు మండలాలను ప్రకటించాలని ఈ నెల 25వ తేదీన మండల కేంద్రాలలో ధర్నాలను జయప్రదం చేయాలని ఎపి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శులు దస్తగిరిరెడ్డి, అన్వేష్‌

Sep 20, 2023 | 11:28

ప్రజాశక్తి-కొండాపురం (కడప) : ఆగి ఉన్న లారీని బైక్‌ ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందగా, అదే లారీని కారు ఢీకొట్టడంతో డ్రైవర్‌కు గాయాలయ్యాయి.

Sep 19, 2023 | 21:14

వల్లూరు :గ్రామంలో ఉన్న సమస్యలను అధికారులు త్వరిత గతిన పరిష్కరించాలని కమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి పేర్కొన్నారు.

Sep 19, 2023 | 21:09

కడప అర్బన్‌ : రాష్ట్రంలో పౌరుల ప్రాథమిక హక్కుల్ని వైసిపి ప్రభుత్వం హరిస్తుంటే అధికారులు వంత పాడుతున్నారని, గడిచిన 'బాబు' పాలనపై రంద్రాన్వేషణ చేస్తున్న వైసిపి ప్రభుత్వం ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉ

Sep 19, 2023 | 21:05

కడప ప్రతినిధి : ఎర్రచందనం అడవులు కౌంట్‌ డౌన్‌ అయ్యాయి.

Sep 19, 2023 | 20:53

ప్రజాశక్తి - వేంపల్లె (కడప జిల్లా) : ఆర్‌జియుకెటి పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటిలో విద్యార్థి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Sep 17, 2023 | 21:50

కడప ప్రతినిధి : తెలుగుదేశంలో అసమ్మతి సెగలు కక్కుతోంది. కడప అసెంబ్లీ టికెట్‌ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి సతీమణి మాధవీరెడ్డికి లభించింది.

Sep 17, 2023 | 21:42

ప్రత్యామ్నాయ పంటల సాగుకు కసరత్తు ఊపందుకుంది. ఈఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాకు వరదాయనులైన తుంగభద్ర, శ్రీశైలం జలాశయాల్లో నీటికొరత ఏర్పడింది.

Sep 17, 2023 | 16:04

ప్రజాశక్తి-పోరుమామిళ్ల : వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డితో ఎట్టి పరిస్థితులలో కలిసి పని చేయలేమని ఎమ్మెల్సీ అసమ్మతి నేతలు పేర్కొన్నారు.

Sep 16, 2023 | 21:13

చాపాడు : జిల్లాలో వ్యవసాయం తరువాత కీలకమైన రంగం పాడి పరిశ్రమ, సాగు గిట్టుబాటు కాని పరిస్థితుల్లో 60 శాతం మంది పాడిపైనే ఆధారపడి జీవిస్తున్నారు.