Guntur

Jun 28, 2023 | 00:33

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు కార్పొరేషన్‌లో అభివృద్ధి పనులపై నగరంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Jun 28, 2023 | 00:32

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు ఛానల్‌ని పర్చూరు వరకూ పొడిగించటానికి వెంటనే నిధులు విడుదల చేసి, పనులు ప్రారంభించాలని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు కోరారు.

Jun 27, 2023 | 00:30

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లో దాదాపు రెండేళ్ల తర్వాత గుండె ఆపరేషన్లు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి

Jun 27, 2023 | 00:26

మంగళగిరి: మంగళగిరిని క్రీడాహబ్‌ గా తీర్చిదిద్దేందుకు కషి చేస్తు న్నామని, భవిష్యత్తులో మంగళగిరి కేంద్రంగా జాతీయ స్థాయిలో ఈత, స్కేటింగ్‌ పోటీలను నిర్వహించే విధంగా స్విమ్మింగ్‌ ఫూల్‌,

Jun 27, 2023 | 00:25

ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా విలేకర్లు : ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 120 గ్రామాల గిరిజన ప్రజలు తమ ఇళ్లు, లక్ష ఎ

Jun 27, 2023 | 00:24

దుగ్గిరాల: రైతాంగ సమస్యల పరిష్కారానికి ఈనెల 30వ తేదీన విజయవాడలో సిపిఎం ఆధ్వర్యంలో జరిగే మహాధర్నాను జయ ప్రదం చేయాలని స్థానిక పార్టీ కార్యాలయంలో సోమ వారం పోస్టర్లను విడుదల చేశారు.

Jun 27, 2023 | 00:21

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : నైరుతీ రుతుపవనాల ప్రభావంతో 10 రోజుల కిందట గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ప్రారంభమైన వర్షాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

Jun 26, 2023 | 01:10

ప్రజాశక్తి-గుంటూరు : కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందర్నీ క్రమబద్ధీక రించాలని సమాన పనికి-సమాన వేతనం ఇవ్వాలని జెఏసి ఆఫ్‌ స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట

Jun 26, 2023 | 01:09

ప్రజాశక్తి-గుంటూరు : ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Jun 26, 2023 | 01:07

ప్రజాశక్తి - తుళ్లూరు : రాజధాని ప్రాంతంలోని పారిశుధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని రాజధాని ఏరియా పారిశుధ్య కార్మిక సంఘం గౌరవ అధ్యక

Jun 26, 2023 | 01:04

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : ఉమ్మడి గుంటూరు జిల్లాలో విద్యుత్‌ ప్రమాదాల నివారణకు ముందస్తుగా అన్నిజాగ్రత్తలు తీసుకునేందుకు ప్రజలు ఎప్పటికప్పుడు

Jun 26, 2023 | 01:02

ప్రజాశక్తి - మేడికొండూరు : తమ సమస్యల పరిష్కారం కోసం నికో ఆగ్రో కంపెనీ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో పేరేచర్ల సెంటర్‌లో ఆదివార