National

Nov 14, 2023 | 13:58

కొచ్చి : కేరళలోని అలువలో జరిగిన చిన్నారి కిడ్నాప్‌, అత్యాచారం కేసులో నిందితుడు అష్‌ఫక్‌ ఆలమ్‌కు ఎర్నాకుళం పోక్సో కోర్టు మంగళవారం (నవంబర్‌ 14) మరణశిక్షను విధించింది.

Nov 14, 2023 | 13:42

ఉత్తరాఖండ్‌ : ఉత్తరాఖండ్‌ టెన్నెల్‌ వద్ద సహాయక చర్యలు మూడో రోజు కొనసాగుతున్నాయి.

Nov 14, 2023 | 13:35

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత మరింత క్షీణించింది. గత రెండు రోజుల క్రితం ఆకస్మిక వర్షాల వల్ల అక్కడ వాయు నాణ్యత కొంత మెరుగుపడినా..

Nov 14, 2023 | 12:13

చెన్నై : తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులోని మైలాడుతురై జిల్లాల్లోని స్కూల్స్‌, కాలేజీలకు మంగళవారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Nov 14, 2023 | 11:05

రాష్ట్రపతికి గవర్నరు బోర్డును రద్దు చేసే అధికారం ఐఐఎం డైరెక్టర్‌ నియామకంలో విజిటర్‌ దే తుది నిర్ణయం

Nov 14, 2023 | 10:39

జాయ్ నగర్‌ : ''పోలీసుల ఎదుటే తణమూల్‌ కి చెందిన రౌడీ మూకలు సిపిఐ(ఎం) మద్దతుదారుల ఇళ్లను తగులబెట్టాయి.

Nov 14, 2023 | 10:28

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వేర్పాటువాద, విధ్వంసకర, తీవ్రవాద, హింసాత్మక కార్యకలాపాలను అరికట్టడానికి చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) కింద

Nov 14, 2023 | 10:19

వెలికితీతకు రెండు, మూడు రోజులు ఉత్తరకాశీ ఘటనపై అధికారులు డెహ్రాడూన్‌ :

Nov 14, 2023 | 10:05

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేరళకు మరిన్ని రంగాల్లో సహకరించాలని వియత్నాం తన ఆకాంక్షను వ్యక్తం చేసింది.

Nov 14, 2023 | 09:46

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో బిజెపి ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని 'అవినీతి రాజధాని'గా మార్చివేసిందని కాంగ్రెస్‌ నాయకులకు రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

Nov 14, 2023 | 09:30

బాణాసంచా కాల్పులతో దిగజారిన వైనం

Nov 14, 2023 | 08:48

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆర్థిక నేరాలకు పాల్పడి కస్టడీకి తీసుకున్న వారి చేతికి సంకెళ్లు వేయొద్దని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది.