రాష్ట్ర ప్రభుత్వ రికార్డులలో అంగన్వాడి, ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యో గులుగా చూయించటం, ఆచరణలో మాత్రం కనీసం వర్కర్లుగా కూడా గుర్తించకపోవటం అంటే వీరి
పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముగింపులో ఆమోదించబడిన మూడు కార్మిక చట్టాలు దేశ కార్మిక వర్గంపై తీవ్రమైన దాడిగా చెప్పవచ్చు.
చట్టబద్ధంగా తమకు ఖర్చు చేయాల్సిన నిధుల కోసం, ఉపాధి భరోసా కోసం భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులు గురువారం నాడు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ఉద్యమం న్యాయసమ
కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం మీద విస్తరిస్తూ ఒక పెను సవాలును విసిరింది. అయితే చాలా దేశాలు ఈ కరోనా మీద పోరాటంలో చేతులెత్తేశాయి.
బ్రిటిష్ వారు అధికారాన్ని 1947లో తమ చేతిలో పెట్టటం ప్రపంచం లోనే ఒక అసాధారణ విషయంగా కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటారు.
ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఏ స్థాయిలో, ఎంత అమానుషంగా ఉంటుందో చెప్పడానికి ఉత్తరప్రదేశ్ లోని హథ్రాస్ ఘట
రాయలసీమ...ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది చాలీచాలని వర్షపాతం. పారని వాగులు, వంకలు, ఎండిన డొక్కలు, నిండని చెరువులు, వెంటాడే కరువు!
కరోనాకు ముందే దేశం ఆర్థికంగా దిగజారటం ప్రారంభమైంది. కరోనాతో అనూహ్య పరిణామాలు, పర్యవసానాలు సంభవిస్తున్నాయి.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులందరూ నిర్దోషులేనన్న తీర్పుతో లక్నో సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయాన్ని అపహాస్యం చేసింది.
జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సిఆర్బి) తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం దినసరి కూలీల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం.
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను యథేచ్ఛగా అమ్మటానికి ప్రయత్నిస్తున్నది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ ట్రంప్ నిరంకుశ పోకడలు పెచ్చుమీరుతున్నాయి.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved