జిల్లా ప్రజాతంత్ర ఉద్యమంలో కీలక కార్యకర్తగా వున్న కామ్రేడ్ చిట్టిపోతుల హరిబాబు మరణించడం తీరని లోటు.
'తౌక్టే' తుపాను పశ్చిమ తీరంలో పెను విలయం సృష్టించింది.
ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొడుతున్న వారికి ఈ విధానం అత్యంత లాభదాయకంగా ఉంటుంది.
'ఖులా'ను ఖాజీ సమక్షంలో నోటిమాటగా ప్రకటించవచ్చు, లేదా ఖుల్నామా ద్వారా రాతపూర్వకంగా తెలియజేయవచ్చు.
కోవిడ్-19 మహమ్మారి మహా ప్రళయం సృష్టిస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో సైతం కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
పరుల్ ఖక్కర్ కవితలో ప్రజ్వరిల్లిన ఈ ఆగ్రహావేదనలు వాస్తవానికి భారత దేశంలో వికటాట్టహాసం చేస్తున్న మృత్యునృత్య ప్
యు.టి.ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొలనుకొండ నాగమల్లేశ్వరరావు 52 సంవత్సరాల వయస్సులోనే కరోనా కాటుకు బలికావ
ఆన్లైన్ సేవలలో పనిచేసే వారు తమ కస్టమర్లతో ఏ విధంగానూ వ్యక్తిగత పరిచయాలు పెంచుకోకూడదు.
అంతర్జాతీయ సమాజం హెచ్చరికలను బేఖాతరు చేస్తూ గాజాపై ఇజ్రాయిల్ సాగిస్తున్న ఆటవిక దాడులు ఇరవై ఒకటో శతాబ్దంలో మానవ నాగరికతన
సుందరయ్య పోరాట యోధుడు.
లాక్డౌన్ కాలంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదని, వైద్య సేవలు దొరకక ఇబ్బందిపడేవారు ఏ ఒక్కరూ ఉండకూడదని ప్రభుత్వం
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved