అధికారంలో వున్నవారితో వాస్తవాలే మాట్లాడాలన్నది ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి హక్కుగా వుండాలి.
మాతృ దేవోభవ.. పితృ దేవోభవ... ఆచార్య దేవోభవ.. అన్నారు పెద్దలు. సమాజంలో తల్లిదండ్రుల తర్వాతి స్థానం ఆచార్యునిదే.
ఎపిప్రభుత్వం అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించి పెట్టిన ఇన్సైడర్ కేసులను హైకోర్టు కొట్టివేసింది.
ప్రత్యక్ష బోధనా విధానం ద్వారానే విద్యలో నాణ్యత పెరుగుతుంది. చదువంటే పాఠ్యాంశాలు మాత్రమే కాదు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయివేటీకరణ తాండవం చేస్తోంది.
ఒకవేళ బిజెపి భారతదేశ చరిత్రను తిరగరాసినా,అది అంత తేలిగ్గా స్ప ృశించలేని అంతర్జాతీయ రికార్డులు, చరిత్రలు ఉన్నాయి.
కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 24 ఞ 7 ఆసుపత్రులలో నర్సులు పారా మెడికల్ సిబ్బంది లేక పోవడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు
సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు, ఉద్యోగుల
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేసినందుకు జర్నలిస్టులను, మీడియా సంస్థలను లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ ప్రాంతంలో ఖరీఫ్ పంట వేయడం, ఉప్పు నీరు వల్ల వ్యవసాయం ముంపుకు గురవుతుండడంతో పంట చేతికి రావడం లేదు.
ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టం లోని హామీల అమలుకు మోకాలడ్డుతున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం మరింతగా బరితెగిస్తోంది.
'మోనిటైజేషన్ ప్రకటించే ముందు ఆస్ట్రేలియా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్నారా?' అంటూ మీడియాలో వచ్చిన ఒక విశ్లేషణలో ప్రభుత్వాన్ని ప్రశ్నించార
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved