పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఆఘమేఘాల మీద ఆమోదించిన ఎన్నికల (సంస్కరణల) చట్టం 2021, ప్రజాప్రాతినిధ్య
బుల్లీ బారు యాప్ పేరుతో వెలుగు లోకి వచ్చిన వికృత చేష్టలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.
ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త పి.ఆర్.సి అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి చేతికి నివేదిక చేరి దాదాపు ఏడాద
నవంబర్ (2021) రెండవ వారంలో తొలుత దక్షిణాఫ్రికా లో కోవిడ్-19 వైరస్ యొక్క మరో కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్' వెలుగు చూసిం
విదేశీ విరాళాలు ఆర్థిక వనరుగా కార్యకలాపాలు సాగిస్తున్న వేలాది స్వచ్ఛంద సంస్థల (ఎన్జిఓ) అనుమతులను కేంద్ర ప్రభుత్వం రద్దు
2021 సంవత్సరంలో రైతాంగ పోరాటం ఒక కొత్త చరిత్రను నమోదు చేసింది. ఈ పోరాటానికి మోడీ ప్రభుత్వం తల వంచక తప్పలేదు.
ప్రముఖ కాలమిస్ట్, 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్' భారత అధ్యక్షుడు ఆకార్పటేల్...
ఒక మిత్రుణ్ణి కలవడానికి పోతాము. కొద్దిగా నస కేసు అని ముందే తెలుసు.
మూతపడిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్ధ హిందుస్తాన్ న్యూస్ ప్రింట్ లిమిటెడ్ (హెచ్ఎన్ఐ)ను కేరళ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనపర
యు.పి.లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రధాని మోడీ దాదాపు ప్రతీ రోజూ రాష్ట్రం లోనే తిరుగుతున్నారు.
చేనేత పరిశ్రమను మోడీ ప్రభుత్వం చావు దెబ్బ తీసింది. చేనేత కార్మికులకు చెల్లించే వేతనంపై 5 శాతం జి.యస్.టి విధించింది.
ఒకప్పుడు వరి రైతు అందరు రైతుల్లో రారాజు. ఇప్పుడా రారాజు ఎందుకూ కొరగాని స్థితికి నెట్టివేయబడ్డాడు.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved