ప్రజాస్వామ్యంలో, రాజకీయ పార్టీలకు తమదైన వేదికలను, ఎన్నికల ప్రణాళికలో వాగ్దానాలను రూపొందించుకునే స్వేచ్ఛ వుంది.
అమెరికా లోని పదహారు శాతం కుటుంబాలు (రెండు కోట్లు) కరెంటు బిల్లులు కట్టలేని స్థితిలో విద్యుత్ కంపెనీలు ఫీజులు పీకుతున్నట
భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు స్వదేశంలో, విదేశాల్లో ఎంతో కోలా హలంగా జరిగాయి.
కేరళలో హిందూ దేవాలయాల ఆదాయాన్ని చేజిక్కించుకోవడానికి కమ్యూనిస్టు ప్రభుత్వం వాటిని టేకోవర్ చేసుకుంద
అతనొక నిత్య చైతన్య ఉద్యమ తరంగం. పేరు- దేవగుప్తపు పేరలింగం. రాజమండ్రిలో ఒక సాధారణ కార్మికుడు.
పశ్చిమ దేశాలు విధించిన ఆర్థిక, ద్రవ్యపరమైన ఆంక్షలు మొదట్లో కొంత ప్రభావం చూపించినట్లు అనిపించింది.
కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులపైన, అలాగే జర్నలిస్టులు, న్యాయమూర్తులు, ఎన్నికల సంఘ సభ్యులు,
ఎ.పి లోని నాలుగు స్మార్ట్ సిటీల కార్పొరేషన్లు సుమారు రూ.5670 కోట్ల విలువగల ప్రాజెక్టులు అమలు చేయాలని నిర్ణయించు
చాలా పెద్ద మొత్తంలో వచ్చి పడుతున్న విదేశీ పంటలతో, వస్తువులతో దేశీయ వ్యవసాయం కునారిల్లుతున్నది.
తమకు తీరని నష్టం కలిగించే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సిపిఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఒపిఎస్) పునరుద్
సంక్షేమ పథకాలకి, తక్కిన ఉచితాలకి నడుమ విభజనరేఖ గీయడం ఏమాత్రమూ సరైనది కాదు.
హైదరాబాదులో మత ఉద్రిక్తతలు పునరావృతమవడం రాజకీయ నాయకులనే గాక సామాన్య ప్రజానీకాన్ని కూడా ఆందోళన పరిచింది.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved