State

Nov 17, 2023 | 16:02

బమ్రాస్‌పేట్‌: గత పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌.. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కోరారు.

Nov 17, 2023 | 15:26

అమరావతి: బీసీల ఓట్లు తొలగించి, వారి పథకాల్లో కోత పెట్టేందుకే కులగణన పేరుతో వైసీపీ ప్రభుత్వం సర్వే చేస్తోందని టీడీపీ ఏపీ చీఫ్‌ అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Nov 17, 2023 | 15:14

కరీంనగర్‌: ధరణి పోర్టల్‌తో అద్భుత ఫలితాలు వచ్చాయని.. దళారులు లేకుండా చేశామని బిఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు.

Nov 17, 2023 | 15:12

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ పెరిగింది.

Nov 17, 2023 | 14:57

విజయవాడ: రాజ్యాధికారం కోసం కాపులంతా తరలి రావాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ పిలుపునిచ్చారు. విజయవాడలో పర్యటించిన ఆయన..

Nov 17, 2023 | 14:32

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదలైంది.

Nov 17, 2023 | 14:20

ప్రజాశక్తి-తడ : ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి 21వ తేదీన తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో పర్యటించనున్నారు.

Nov 17, 2023 | 13:09

అమరావతి : ఎపిలో ఎస్సై నోటిఫికేషన్‌పై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. నియామకాల్లో అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.

Nov 17, 2023 | 12:43

ఏలూరు : ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ తోడేళ్లంతా ఏకమవుతున్నాయని సిఎం జగన్‌ అన్నారు. శుక్రవారం సిఎం వైఎస్‌ జగన్‌ ఏలూరు జిల్లా నూజివీడులో పర్యటించారు.

Nov 17, 2023 | 12:29

హైదరాబాద్‌ : ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేశారు.

Nov 17, 2023 | 11:49

పటాన్‌ చెరు (సంగారెడ్డి) : మహిపాల్‌ రెడ్డి అనవసరంగా పోలీసులను తమపై ఊసిగొల్పితే సహించేది లేదని, 'మహిపాల్‌ రెడ్డి నీ అంతు చూస్తా' అని బిజెపి ఎమ్మెల్యే అభ్య

Nov 17, 2023 | 11:49

అమరావతి : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి గురువారానికి తీవ్ర వాయుగుండంగా మారింది.