District News

Nov 17, 2023 | 21:33

ప్రజాశక్తి-బొబ్బిలిరూరల్‌ :   ధాన్యం తరలించే ప్రతి వాహనానికీ జిపిఎస్‌ తప్పనిసరిగా ఉండాలని వ్యవసాయ శాఖ ఎడి ఎం.శ్యామసుందర్‌ అన్నారు.

Nov 17, 2023 | 21:33

ప్రజాశక్తి- వేపాడ :  గామీణ ప్రాంతాల రహదారుల నిర్మాణాలకు గ్రహణం పట్టింది. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపేశారు.

Nov 17, 2023 | 21:16

ప్రజాశక్తి - కురుపాం : కురుపాం నుండి మాదిలింగి వెళ్లే ప్రధాన రహదారి వద్ద శుక్రవారం సాయంత్రం ఏడు ఏనుగుల గుంపు సంచారిస్తోందని, పరిసర ప్రాంతాల ప్రజలు, వాహన దారులు అప్రమత్తంగా ఉండాలని

Nov 17, 2023 | 21:16

ప్రజాశక్తి-సాలూరు రూరల్‌  :  ప్రకతి వ్యవసాయం, రసాయన వ్యవసాయం మధ్య తేడాను ప్రతి రైతు తెలుసుకోవాలని, ప్రకృతి వ్యవసాయం రీజనల్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ ప్రకాష్‌ అన్నారు.

Nov 17, 2023 | 21:13

ప్రజాశక్తి-సీతానగరం :  హైరిస్క్‌ గర్బిణులను గుర్తించి ఆరోగ్య పర్యవేక్షణ చేయాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి(డిఐఒ) డాక్టర్‌ టి. జగన్మోహనరావు సూచించారు.

Nov 17, 2023 | 21:09

 కడప అర్బన్‌ : పాలకులు సంస్కరణల పేరుతో విద్యారంగంలో వినాశకర విధానాలు అమలు చేస్తు న్నారని యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.ఎస్‌.ప్రసాద్‌ చెప్పారు.

Nov 17, 2023 | 21:05

 కడప : రాష్ట్ర ప్రభుత్వం హక్కుదారులకు స్వేచ్ఛయుత సంపూర్ణ భూహక్కును కల్పించడంతో పాటు కొత్తగా వేలాది ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయడం అభినందనీయమని జెసి జి. గణేష్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Nov 17, 2023 | 21:02

చాపాడు : రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి విప్లవాత్మక పాలనకు శ్రీకారం చుట్టారని ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి

Nov 17, 2023 | 21:00

ప్రజాశక్తి- యంత్రాంగం

Nov 17, 2023 | 20:59

ప్రజాశక్తి - కొమరాడ :   రైతులు పండించే ప్రతి ధాన్యం గింజను రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని ఎపి రైతు సంఘం నాయకులు ఎ.ఉపేంద్ర, సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర

Nov 17, 2023 | 20:59

ప్రజాశక్తి - వేపాడ :  మండలంలో పలు గ్రామాల్లో ఇప్పటికే వరి పంట కోతలతో బిజీగా ఉన్న రైతులపై తుపాను వార్త పిడుగులా పడింది.