Business

Apr 05, 2023 | 21:58

న్యూఢిల్లీ : కియా ఇండియా తన కియా ఇవి6 బుకింగ్స్‌ను ఈ నెల 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.

Apr 05, 2023 | 21:56

బెంగళూరు: దేశంలోనే తొలి కాంటాక్ట్‌లెస్‌ రిమోట్‌ పేషంట్‌ మానిటరింగ్‌ (ఆర్‌పిఎం), ఎఐ ఆధారిత ఎర్లీ వార్నింగ్‌ సిస్టమ్‌ (ఇడబ్ల్యుఎస్‌) సంస్థ అయినా డోజీ తాజాగా రూ.50 కోట్ల నిధ

Apr 05, 2023 | 21:54

హైదరాబాద్‌ : దక్షిణాదికి చెందిన ఐకెఎఫ్‌ ఫైనాన్స్‌ రూ.250 కోట్ల నిధులు సమీకరించినట్లు ప్రకటించింది.

Apr 05, 2023 | 21:46

న్యూఢిల్లీ : అమూల్‌ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌ఎస్‌ సోది తాజాగా రిలయన్స్‌ ఇండిస్టీస్‌లో చేరారు.

Apr 05, 2023 | 15:45

న్యూఢిల్లీ : ఫిబ్రవరి నెల కన్నా.. మార్చిలో భారత సేవల రంగం వృద్ధి తగ్గిందని పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పిఎంఐ) బుధవారం వెల్లడించింది.

Apr 04, 2023 | 21:30

2023-24 అంచనాల్లో ప్రపంచ బ్యాంక్‌ కోత

Apr 04, 2023 | 21:10

2023-24లో 6.3 శాతమే ప్రపంచ బ్యాంక్‌ అంచనా న్యూఢిల్లీ : భారత వృద్థి రేటు

Apr 04, 2023 | 21:08

న్యూఢిల్లీ : విదేశీ రుణాల కోసం అదాని గ్రూపు ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.

Apr 04, 2023 | 21:04

న్యూఢిల్లీ : నేషనల్‌ ఇ-గవర్నెన్స్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఇఎస్‌ఎల్‌)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఐడిబిఐ బ్యాంక్‌ తెలిపింది.

Apr 04, 2023 | 21:00

న్యూఢిల్లీ : తాము ఆవిష్కరించిన ప్రైమ్‌బుక్‌ 4జికి అనుహ్యా స్పందన లభిస్తుందని ఆండ్రాయిడ్‌ ఒఎస్‌ ఆధారిత ల్యాప్‌టాప్‌ తయారీ బ్రాండ్‌ ప్రైమ్‌ బుక్‌ పేర్కొంది

Apr 04, 2023 | 20:48

హైదరాబాద్‌ : ద్విచక్ర విద్యుత్‌ వాహనాల తయారీదారు ప్యూర్‌ ఇవి వినియోగదారులను ఆకర్షించడానికి వినూత్న క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్లు తెలిపింది.

Apr 04, 2023 | 13:01

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల్లో సాగాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 115 పాయింట్లు లేదా 0.19 శాతం పెరిగి 59,106కు చేరింది.