Dec 14,2020 11:04

విజయవాడ : ఇంధన పొదుపు వారోత్సవాలు విజయవాడ లో సోమవారం ప్రారంభమయ్యాయి. ర్యాలీ అనంతరం ఇందిరా గాంధీ స్టేడియంలో సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇందన శాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్‌ కృష్ణ మాట్లాడారు. విద్యుత్‌ వినియోగం పై ప్రజల్లో అవగాహన పెంచాలని, వాతావరణ కాలుష్య నియంత్రణలో ఇంధన పొదుపే కీలకమని పేర్కొన్నారు.