ప్రజాశక్తి-కురుపాం : కురుపాం మండలంలో జి.శివడ గ్రామానికి చెందిన కె.వరలక్ష్మి అనే గిరిజన మహిళ పాముకాటుకు గురైంది. దీంతో బంధువులు మొండెంఖల్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రజాశక్తి-కురుపాం : కురుపాం మండలంలో జి.శివడ గ్రామానికి చెందిన కె.వరలక్ష్మి అనే గిరిజన మహిళ పాముకాటుకు గురైంది. దీంతో బంధువులు మొండెంఖల్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved