Kadapa

Oct 25, 2023 | 20:51

కడప అర్బన్‌ : అమీన్‌పీర్‌ దర్గా ఉరుసు ఉత్సవాలను కులమతాలకు అతీతంగా మతసామరస్యంతో కలిసికట్టుగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి ఎస్‌.బి.అంజాద్‌ బాషా, కలెక్టర్‌ వి.విజరు రామరాజు పిలుపునిచ్చారు.

Oct 25, 2023 | 20:43

కడప : పాడా పరిధిలోని పులివెందుల నియోజకవర్గంలో చేపట్టిన అభివద్ధి పనులను డిసెంబర్‌ నాటికి సంపూర్తి చేయాలని కలెక్టర్‌ వి.విజరు రామరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు.

Oct 25, 2023 | 20:40

కడప అర్బన్‌ : టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుని తప్పుడు కేసులో ప్రభుత్వం జైల్లో పెట్టించిందని టిడిపి సీనియర్‌ నాయకులు లక్ష్మీరెడ్డి, కడప నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జి అమీర్‌ బాబు, నాయకులు మన్

Oct 25, 2023 | 15:34

ప్రజాశక్తి - వేంపల్లె : ఎరువులు దుకాణాల్లో నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయాలు చేస్తే అలాంటి ఫర్టిలైజేషన్ షాపు యజమానులపై చర్యలు తప్పవని భూసంరక్షణ విభాగపు సహయ వ్యవసాయ సంచాల

Oct 24, 2023 | 20:42

 పేదలను, దళితులను ఉద్దరిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం దశాబ్దాల తరబడి వారు సాగుచేసుకుంటున్న అసైన్డ్‌ భూములను దోచుకునేందుకు కుట్రలకు తెరలేపింది.

Oct 24, 2023 | 20:29

 కడప అర్బన్‌ : రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ఎస్‌.పి సిద్దార్థ్‌ కౌశల్‌ వినూత్న సందేశాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Oct 24, 2023 | 20:25

అట్లూరు : మండలంలోని పలు గ్రామాలల్లో పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ ఒకే రోజు ఏడుగురిపై దాడి చేసింది. మంగళవారం ఉదయం నుంచి స్వైర విహారం చేసి ఏడుగురిని తీవ్రంగా గాయపరిచింది.

Oct 24, 2023 | 20:21

 కడప అర్బన్‌ : నగరంలోని మరియాపురంలో ఉన్న పీస్‌ ఇస్లామిక్‌ ఇంటరే ్నషనల్‌ స్కూల్‌ విద్యార్థులు క్రీడల్లో ప్రావీణ్యాన్ని ప్రదర్శించి పతకాలు సాది óంచారని పీస్‌ ఇస్లామిక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ డైరెక్టర్

Oct 22, 2023 | 21:49

 కడప ప్రతినిధి : పంచాయతీ ఆర్థిక పరిపుష్టికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎస్‌డబ్య్లుపిసి నిధుల జమ మొదలుకుని 15 ఫైనాన్స్‌ నిధుల వినియోగం, సకాలంలో పన్నులను సేకరణపై దృష్టి సారించాం.

Oct 22, 2023 | 21:46

బద్వేలు : ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాల్సింది పోయి, ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలకు భిన్నంగా జిపిఎస్‌ విధానాన్ని అమలు చేస్తూ చ

Oct 22, 2023 | 21:33

ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరులో ఐటి అధికారుల తనిఖీలు ఆదివారంతో ముగిశాయి. నాలుగు బంగారం దుకాణాల్లో బిల్లులు లేని సుమారు 400 కిలోల బంగారాన్ని అధికారులు సీజ్‌ చేశారు.

Oct 21, 2023 | 20:35

  చాపాడు గత ఖరీఫ్‌, రబీ సీజన్‌లో సాగు చేసిన వరి ధాన్యం ధరలకు రెక్కలొచ్చాయి. ధరలు రోజు రోజుకూ పెరుగుతూ పుట్టి ( 8బస్తాలు) రూ. 25వేలకు చేరుకున్నాయి.