Manyam

Nov 01, 2023 | 19:59

వీరఘట్టం:  ఆరుగాలం ఎంతో కష్టించి, శ్రమించడంతో పాటు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేసినప్పటికీ వర్షాభావ పరిస్థితుల కారణంగా చేతికి అంది వచ్చే పంట కళ్లముందే ఎండిపోవడంతో అన్నదాతలు కంటతడి పెడ

Oct 31, 2023 | 21:54

ఉత్తరాంధ్రుల కల్పవల్లి, విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

Oct 31, 2023 | 20:44

పార్వతీపురం : పదో తరగతి ఉత్తీర్ణతలో గత ఏడాది మాదిరిగానే రాష్ట్రంలో ఉత్తమ ఫలితాలను సాధించాలని, ప్రభుత్వశాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయాలని కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు.

Oct 31, 2023 | 20:42

పార్వతీపురంరూరల్‌: ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎల్‌.ఉపేంద్ర ఆధ్వర్యంలో మంగళవారం ఒడిషా రాష్ట్రం నుండి అక్రమంగా నాటు సారా రవాణా చేస్తున్నారన్న సమచారం మేరకు మండలంలోని ఎంఆర్‌ నగరం సమీపంలో

Oct 31, 2023 | 20:41

పార్వతీపురంరూరల్‌: భారత మాజీ ఉప ప్రధాని సర్ధార్‌ వల్లభారు పటేల్‌ జయంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

Oct 31, 2023 | 20:38

పార్వతీపురం రూరల్‌: టిడిపి అధినేత చంద్రబాబుకు హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌పై విడుదల పట్ల నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

Oct 31, 2023 | 20:36

పాచిపెంట: విజయనగరం జిల్లా కొత్తవలస వద్ద జరిగిన రైలు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ పాచిపెంటల

Oct 31, 2023 | 20:32

కురుపాం: కోరన్న, మంగన్న స్ఫూర్తితో గిరిజన హక్కులకు కాపాడుకునేందుకు ఐక్యమై ఉద్యమించాలని సిపిఎం సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి పిలుపునిచ్చారు.

Oct 31, 2023 | 20:30

గుమ్మలక్ష్మీపురం: పర్యాటక అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

Oct 30, 2023 | 21:24

ప్రజాశక్తి -కురుపాం, పార్వతీపురం : జిల్లాలో సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా రక్షణ బేరి బస్సుయాత్ర ఉత్సాహాన్ని నింపింది.

Oct 30, 2023 | 21:20

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : పైడితల్లమ్మ ఉత్సవ సందడి మొదలైంది. తొలిరోజు సోమవారం తొలేళ్ల ఉత్సవం వైభవంగా జరిగింది.