Guntur

Jun 23, 2023 | 23:45

ప్రజాశక్తి-గుంటూరు : ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్‌ విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందచేయాలని కోరుతూ శుక్రవారం స్థానిక సా

Jun 23, 2023 | 23:45

తుళ్లూరు: రాజధాని ప్రాంతంలోని అసైన్డ్‌ రైతులకు కౌలు చెల్లిం పులో ప్రభుత్వం జాప్యం చేయడం పై సిపిఎం, అసైన్డ్‌ రైతులు నిరసన తెలిపారు.

Jun 22, 2023 | 23:48

ప్రజాశక్తి - ఎఎన్‌యు : జీవితంలో వెలుగు నిండాలంటే ప్రతిఒక్కరూ నిత్య విద్యార్థిగా ఉండాలని వైసిపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు.

Jun 22, 2023 | 23:46

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : బియ్యం కార్డులు, పింఛన్ల పునరుద్ధరించాలని ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు లక్ష కుటుంబాల ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

Jun 22, 2023 | 00:58

ప్రజాశక్తి-తాడేపల్లి : తాడేపల్లిలో రైతుల పంట పొలాలపై విధించిన యు1 రిజర్వ్‌ జోన్‌ వెంటనే తొలగించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జొన్నా శివశంకరరావు కోరారు

Jun 22, 2023 | 00:56

ప్రజాశక్తి - మంగళగిరి : రక్తదానం చేసి ప్రాణాలు కాపాడటానికి యువకులు ముందుకు రావాలని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్‌ కెవిఎస్‌ సాయిప్రసా

Jun 22, 2023 | 00:55

ప్రజాశక్తి-గుంటూరు : ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం ఉచితంగా అందించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కోరారు.

Jun 22, 2023 | 00:53

ప్రజాశక్తి-గుంటూరు : జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న సిబ్బందికి బుధవారం బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

Jun 22, 2023 | 00:48

ప్రజాశక్తి - ఎఎన్‌యు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గురువారం, శుక్రవారం మెగా జాబ్‌మేళా నిర్వహిస్తామని విసి ప్రొఫెసర్‌ పి.రాజశేఖర్‌ తెలిపారు.

Jun 22, 2023 | 00:47

ప్రజాశక్తి - పెదనందిపాడు :రైతుల, కౌలు రైతుల సమస్యలు పరిష్కారం కోసం ఈనెల 30న విజయవాడలో జరిగే మహాధర్నా జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్

Jun 22, 2023 | 00:43

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు,పల్నాడు జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి.

Jun 22, 2023 | 00:41

ప్రజాశక్తి-తెనాలి : ధాన్యాగారంగా పేరొందిన కృష్టా డెల్టా పరిధిలో రైతులు ఖరీఫ్‌ సాగుకు సమాయత్తమవుతున్నారు.