State

Jul 28, 2023 | 16:18

రేగిడి మండలంలో ఏనుగులు హల్ చల్.. భయందోళనలో ప్రజలు ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసు, రెవెన్యూ

Jul 28, 2023 | 16:09

హైదరాబాద్‌: ఓఆర్‌ఆర్‌ టోల్‌ కాంట్రాక్టు సమాచారంపై ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది.

Jul 28, 2023 | 16:00

హైదరాబాద్‌: తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం వరద ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Jul 28, 2023 | 15:53

పెదమల్ల మాచేనమ్మ ఆలయం పరిసరాల్లో చేరిన  వరద నీరు....... పెదమల్లం వద్ద కొబ్బరికాయలను ఇంజన్ పడవల ద్వారా తరలిస్తున్న రైతులు  <

Jul 28, 2023 | 15:36

హైదరాబాద్‌: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Jul 28, 2023 | 15:36

నీట మునిగిన లోతట్టు లంక గ్రామాలు స్థంబించిన జన జీవనం పశువులకు గ్రాసం కొరత

Jul 28, 2023 | 15:14

అమరావతి : దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్‌ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్‌ సేవక్‌ ఉద్యోగాల భర్తీకి తపాలాశాఖ మే నెలలో నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెల

Jul 28, 2023 | 15:00

హైదరాబాద్‌ : ఆగస్టు నెల 3 వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Jul 28, 2023 | 14:57

ప్రజాశక్తి-అరకు : మణిపూర్ ఆదివాసీ మహిళలపై మతోన్మాద, కార్పొరేట్ మరణాహోమాన్ని అపాలని అరకువాలీలో సీపీఎం ఆధ్వర్యంలో మతోన్మాద దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

Jul 28, 2023 | 14:50

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. పలుచోట్ల రికార్డు స్థాయిలో వర్షం కురువడంతో జనజీవనం అస్తవ్యస్థమైంది.

Jul 28, 2023 | 14:48

ప్రజాశక్తి-పలాస : శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద ఎపి జీడి రైతు సంఘం ఆధ్వర్యంలో జీడి మద్దతు ధరపై శుక్రవారం 24 గంటల పా

Jul 28, 2023 | 14:43

తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో 23 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.