National

Oct 24, 2023 | 11:39

భువనేశ్వర్‌ :  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారింది.

Oct 24, 2023 | 11:15

చెన్నై : చెన్నైలోని ఆవడి వద్ద ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్‌ (ఈఎంయూ)కి చెందిన లోకల్‌ ట్రైన్‌ పట్టాలు తప్పింది.

Oct 24, 2023 | 09:42

ఢిల్లీ: వీధి కుక్కల దాడిలో ప్రముఖ వ్యాపారవేత్త మృతి చెందారు. వాఘ్ బక్రీ టీ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పరాగ్‌ దేశాయ్ (49) కన్నుమూశారు.

Oct 24, 2023 | 08:12

తమిళనాడు : పండుగ రోజున తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది.

Oct 24, 2023 | 08:07

ముంబై : ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Oct 24, 2023 | 07:59

ఢిల్లీ : పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనపై ఢిల్లీ పోలీసులు విరుచుకుపడ్డారు.

Oct 23, 2023 | 15:13

మహారాష్ట్ర: మహారాష్ట్రలో డీఆర్‌ఐ అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్‌ పట్టుకొన్నారు.

Oct 23, 2023 | 11:39

చెన్నై : సినీ నటి గౌతమి బిజెపికి రాజీనామా చేశారు. '' నిరాశతో పార్టీకి రాజీనామా చేస్తున్నా ...

Oct 23, 2023 | 11:29

కాలుష్య నిరోధక ప్రణాళిక రెండో దశ ప్రారంభం న్యూఢిల్లీ : ఢిల్లీ- దేశరాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్‌)లో వాయు నాణ్యత

Oct 23, 2023 | 11:17

న్యూఢిల్లీ : బిజెపి ఎంపీల విషయంలో పార్లమెంటరీ ప్యానెల్స్‌ అనుసరిస్తున్న తీరును బిఎస్‌పి ఎంపీ దానీశ్‌ అలీ తప్పుబట్టారు.

Oct 23, 2023 | 11:13

ఇంఫాల్‌ : మణిపూర్‌-మయన్మార్‌ సరిహద్దులో ఉన్న మోరే పట్టణం వద్ద అధిక సంఖ్యలో మెయితీ పోలీసులను మోహరించడాన్ని వ్యతిరేకిస్తూ గిరిజన మహిళలు గత కొన్ని రోజులుగా

Oct 23, 2023 | 11:01

న్యూఢిల్లీ : 'ది వైర్‌' న్యూస్‌ పోర్టల్‌లో ప్రచురితమైన రెండు రిపోర్టులకు అవార్డులు దక్కాయి.