ఈ ఒప్పందానికి భూటాన్ కట్టుబడి ఉంటే మరోసారి డోక్లాం ఉదంతం పునరావృతమయ్యే అవకాశం లేదు.
అమ్మ కడుపులో పిండంగా వున్నప్పటి నుండే దాడి మొదలవుతుంది. పుట్టేది అమ్మాయి అయితే అబార్షన్లు, అమ్మలకి తన్నులు.
'నన్ను ప్రధానిని చేస్తే విదేశాల్లో దాచుకున్న నల్లధనం ఇండియాకు రప్పించి ప్రతి వ్యక్తి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తా'నని 2014 ఎన్నికల ప్రచారం
కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాల హక్కులను ఒక్కొక్కటి కబళిస్తున్నది.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, మోనిటైజేషన్, కార్పొరేట్ పన్ను మినహాయింపులు, తక్కువ వడ్డీలకే కార్పొరేట్లకు అప్
సావర్కర్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లకు మహాత్మా గాంధీ అనుమతి ఉన్నదని చెప్పడం ద్వారా ఆయన న్యాయంగానే వ్యవహరించ
ప్రపంచ ఆకలి సూచి (గ్లోబల్ హంగర్ ఇండెక్స్-జిహెచ్ఐ) జాబితాలో భారతదేశం 101వ స్థానానికి దిగజారడం ఆందోళనకరం.
''సావర్కర్జీ ని విడుదల చేయాలని మహాత్మా గాంధీ విజ్ఞప్తి చేశారు.'' అని రక్షణ మంత్రి తన ప్రకటనలో పేర్కొన్నట్లుగా,
పని చేయగల శక్తి, అవసరం ఉన్నవారిలో తలా ఒక్కరికీ లభిస్తున్న పని తగ్గిపోతుంటే అప్పుడు నిరుద్యోగం పెరుగుతున్నట్టు ని
అయోధ్య భూ వివాదంలో రాముడ్ని ప్రతివాదిగా చేర్చి... ఇది రాముడి భూమి, రాముడికే చెందాలన్నారు.
తనపై కేసుల కారణంగా జగన్ మోడీకి లోబడి వ్యవహరిస్తున్నారనే విమర్శ వున్నా మిగిలిన మూడు ప్రాంతీయ పార్టీలు కూడా స్థాన
హిందూత్వ హయాంలో, వారు పట్టించుకునేది కేవలం మెజారిటీవాదుల హక్కులు మాత్రమే.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved