Business

Jul 11, 2023 | 12:31

బహుళజాతి కార్పొరేట్‌ సంస్థలు భారీ ఆదాయాలను ఆర్జిస్తున్నప్పటికీ.. మందగమన భయాలను సాకుగా చూపుతూ.. మరింత పొదుపు చర్యలకు పాల్పడుతున్నాయి.

Jul 10, 2023 | 22:31

న్యూఢిల్లీ : ఫోర్బ్స్‌ సంపన్న మహిళల జాబితా-2023లో నలుగురు భారతీయాఅమెరికన్‌ వనితలకు చోటు దక్కింది.

Jul 10, 2023 | 22:18

అత్యున్నత న్యాయస్థానం వెల్లడి న్యూఢిల్లీ : ఎలాంటి గుర్తింపు పత్రం (ఐడి ప్రూఫ్‌) లేకుండా రూ.2,000 నోట్ల మార్పిడి అంశంలో కల్పిం

Jul 10, 2023 | 22:17

న్యూఢిల్లీ : భారత్‌లో చిప్‌ల తయారీకి వేదాంతతో కుదుర్చుకున్న ఒప్పందానికి ఫాక్స్‌కాన్‌ గుడ్‌బై చెప్పింది.

Jul 10, 2023 | 22:15

నేడు విచారణ..! న్యూఢిల్లీ : అదాని గ్రూపు కంపెనీలు తీవ్ర ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నాయనే హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌తో ఇన్వెస్ట

Jul 09, 2023 | 21:43

న్యూఢిల్లీ : ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ మధ్యకాలంలో దేశంలో ప్రైవేటు పెట్టుబడులు బాగా పెరిగాయి.

Jul 09, 2023 | 21:30

రష్యా: రష్యా నుంచి చౌకగా భారత్‌కు లభిస్తున్న చమురు ధరల్లో మార్పులు రానున్నాయి. డిస్కౌంట్‌ 4 డాలర్లకు తగ్గిపోనున్నట్లు సమాచారం.

Jul 09, 2023 | 09:48

ఒకేరోజు రూ.3,273 కోట్లు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రెండో త్రైమాసికంలో ఓవర్‌డ్రాఫ్ట్‌ వేధిస్తో

Jul 08, 2023 | 21:30

న్యూఢిల్లీ : సోషల్‌ మీడియా యాప్స్‌ను కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకునే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Jul 08, 2023 | 21:20

న్యూఢిల్లీ : బంగారం ధరల్లో పెరుగుదల నమోదయ్యింది. గోల్డ్‌ రిటర్న్‌ వెబ్‌సైట్‌ ప్రకారం..

Jul 08, 2023 | 21:10

ప్రథమార్థంలో 3 శాతం పెరిగిన వాణిజ్య లీజింగ్‌ స్థలాలు నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా రిపోర్ట్‌

Jul 08, 2023 | 21:01

న్యూఢిల్లీ : ప్రయివేటు రంగంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ తమ వినియోగదారులకు షాక్‌ ఇచ్చింది. ఆ బ్యాంక్‌ రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లను పెంచింది.