Business

Jul 07, 2023 | 21:30

న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాదిలో ఇప్పటి వరకు అమెజాన్‌ గ్లోబల్‌ విక్రయాల్లో భారతదేశం నుంచి 1.25 లక్షల ఎగుమతిదారులు 8 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.66వేల కోట్లు) విలువ చేసే ఎగుమత

Jul 07, 2023 | 21:23

గుర్‌గావ్‌ : ప్రముఖ మొబైల్‌ తయారీదారు సామ్‌సంగ్‌ భారత మార్కెట్లోకి కొత్త గెలాక్సీ ఎం34 5జిని విడుదల చేసింది.

Jul 07, 2023 | 21:16

న్యూఢిల్లీ : దేశంలో భగ్గుమంటున్న టమాటా ధరలతో కార్పొరేట్‌ ఫుడ్‌ చెయిన్‌ సంస్థలు బెంబేలెత్తుతున్నాయి. ఈ సెగ మెక్‌డొనాల్డ్స్‌కు తాకింది. మెను నుంచి టమాటాలు తొలగించింది.

Jul 07, 2023 | 21:08

వాషింగ్టన్‌ : మెటా ఆవిష్కరించిన థ్రెడ్స్‌ తమను కాపీ చేసిందని ట్విట్టర్‌ ఆరోపించింది. చట్టవిరుద్ధంగా తమ సమాచారాన్ని వినియోగించుకుని నకలు యాప్‌ను తయారు చేసిందని పేర్కొంది.

Jul 07, 2023 | 21:01

ప్రపంచ సగటుతో పోల్చితే భారత్‌లో అధికం ఆధునిక సాంకేతికతపై ఆందోళనలు న్యూఢిల్లీ : భారత్‌లో

Jul 07, 2023 | 19:39

ఇమేజింగ్ టెక్నాలజీలో అగ్రగామి అయిన నికాన్ కార్పొరేషన్ జెడ్ 8 మిరార్ లేస్ కెమెరాను విజయవాడ ఫోటోగ్రాఫర్స్, ఫోటో లవర్స్ కు కమెరా ప్రత్యేకతలను అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ జోగ

Jul 07, 2023 | 18:30

విజయవాడ: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ట్యాక్స్‌ రీఫండ్‌లు, మినహాయింపులు కోరుతూ తప్పుడు రిటర్న్‌లు దాఖలైనట్టు గుర్తించామని ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమ

Jul 06, 2023 | 21:50

న్యూఢిల్లీ : నగదు లభ్యతను పెంచుకోవడానికి అదాని గ్రూప్‌ ప్రమోటర్లు తమ వాటాలను తగ్గించుకోవాలని భావిస్తోన్నారు.

Jul 06, 2023 | 21:48

న్యూఢిల్లీ : ఐడిఎఫ్‌సి ఫస్ట్‌ బ్యాంక్‌లో ఐడిఎఫ్‌సి లిమిటెడ్‌ విలీనం అయ్యింది. ఇందుకు రెండు సంస్థల బోర్డులు ఆమోదం తెలిపాయి.

Jul 06, 2023 | 21:46

న్యూఢిల్లీ : ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల వేదిక ఫోన్‌పే వ్యాపార భాగస్వాముల కోసం వన్‌స్టాప్‌ పిఒఎస్‌ సొల్యూషన్‌ను ప్రారంభించినట్లు తెలిపింది.

Jul 06, 2023 | 21:37

బెంగళూరు : తమ వినియోగదారులకు ఇబ్బంది లేని ప్రయాణాన్ని కల్పించడానికి మాన్‌సూన్‌ క్యాంపెయిన్‌ను చేపడుతున్నట్లు టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టికెఎం) తెలిపింద

Jul 06, 2023 | 21:33

హింద్‌వేర్‌ స్మార్ట్‌ అప్లయిన్సెస్‌ వెల్లడి న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)