District News

Nov 16, 2023 | 21:49

ప్రజాశక్తి - పాలకొండ  :  గారమ్మ కాలనీతో పాటు, మెయిన్‌ రోడ్డుకు వెళ్లకుండా అతి దగ్గర దూరాన్ని తగ్గించి పోతులగెడ్డ కల్వర్టు నిర్మాణం వీలైనంత త్వరలోనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువ

Nov 16, 2023 | 21:48

 కడప : రానున్న సాధారణ ఎన్నికలను జిల్లాలో పకడ్బందీగా బాధ్యతగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ వి.విజరు రామరాజు నోడల్‌ అధికారులను ఆదేశించారు.

Nov 16, 2023 | 21:48

ప్రజాశక్తి- వెదురుకుప్పం : పెనుమూరు మండలంలోని రామకష్ణాపురం ఎంపీటీసీ సభ్యురాలు, వైస్‌ ఎంపీపీ -2 దూది అరుణ గత నెల 28వ తేదీ గుండె పోటుతో మతిచెందిన సంగతి తెలిసిందే.

Nov 16, 2023 | 21:47

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం కొవ్వూరు నియోజక వర్గం దొమ్మేరు గ్రామానికి చెందిన దళిత యువకుడు బొంతా మహేంద్ర మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ డిమాండ్‌ చేశారు.

Nov 16, 2023 | 21:47

ప్రజాశక్తి-కాకినాడ కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఇపిఎఫ్‌ పెన్షనర్లందరికీ కనీస పెన్షన్‌ రూ.9 వేలు డిఆర్‌తో కలిపి చెల్లించాలని ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కోశాధికారి సి

Nov 16, 2023 | 21:46

ప్రజాశక్తి - పాలకొండ :  రాష్ట్ర భవిష్యత్‌ కోసం తెలుగుదేశం, జనసేన సమన్వయంతో పని చేయాలని, ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తామని ఆపార్టీల నాయకులు పేర్కొన్నారు.

Nov 16, 2023 | 21:46

ప్రజాశక్తి - పార్వతీపురం  :  కొత్తగా ఓటు నమోదు చేసుకున్న ఓటర్లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని, ఫారం 6,7,8 లను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌ కుమా

Nov 16, 2023 | 21:46

ఇరిగేషన్‌ ఎస్‌ఈ విజరు కుమార్‌ రెడ్డి

Nov 16, 2023 | 21:44

ప్రజాశక్తి- డెంకాడ : 56 జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గురువారం స్థానిక శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ ఉద్యమ నాయకులు సేవలను గ్రంథాలయాధికారి మహేష్‌ వివరిం

Nov 16, 2023 | 21:43

ప్రజాశక్తి- మెరకముడిదాం : రాష్ట్రంలో ప్రతి పక్ష పార్టీ గాని, ప్రతి పక్ష నాయకుడు గాని లేరని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు.

Nov 16, 2023 | 21:42

 కడప ప్రతినిధి : సోమశిల వెనుకజలాల ఎత్తిపోతలకు గ్రీన్‌సిగల్‌ లభించింది. ఈమేరకు రాష్ట్రప్రభుత్వం 524 జీవోను విడుదల చేసింది. జిల్లా నీటిపారుదలశాఖ ఇంజినీరింగ్‌ అధికార యంత్రాంగం రూ.

Nov 16, 2023 | 21:41

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి స్వచ్ఛభారత్‌ మిషన్‌ అమలులో భాగంగా నాలుగేళ్ల కిందట పంచాయతీల పరిధిలో 250 కుటుంబాలకు ఒకరిని చొప్పున గ్రీన్‌ అంబాసిడర్లను నియమించారు.