Business

Feb 20, 2023 | 20:37

న్యూఢిల్లీ : దేశంలో ఆర్థిక కార్యకలాపాలు కుంటుపడుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో కార్యాలయాల అద్దె ఒప్పందాలు భారీగా పడిపోవడమే ఇందుకు నిదర్శనం.

Feb 20, 2023 | 20:32

హైదరాబాద్‌ : పెట్టుబడుల విషయంలో వైవిధ్యం పాటించడం ద్వారానే మెరుగైన రాబడులు అందుకోవడానికి వీలుంటుందని క్వాంటమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పేర్కొంది.

Feb 20, 2023 | 10:22

త్వరలో ఫేస్‌బుక్‌లోనూ ఛార్జీలు ఎలాన్‌ మస్క్‌ బాటలోనే జుకర్‌బర్గ్‌ న్యూయార్క్‌ :<

Feb 19, 2023 | 21:30

హైదరాబాద్‌ : ఆర్థిక మాంద్యం నేపథ్యంలో దిగ్గజ సంస్థలు ఉద్యోగుల తొలగింపును కొనసాగిస్తున్నాయి.

Feb 18, 2023 | 21:30

చెన్నయ్ : ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ కొత్తగా నాలుగు చక్రాల విద్యుత్‌ వాహనాల విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. 2024 కల్లా ఇవి కార్లను అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొంది.

Feb 18, 2023 | 21:23

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒక్కటైన ఇండిగో ఏకంగా 500 విమానాలకు ఆర్డర్‌ ఇచ్చినట్లు తెలిపింది.

Feb 18, 2023 | 21:15

హైదరాబాద్‌ : ప్రముఖ విద్యుత్‌ ఉత్పత్తుల కంపెనీ పాలీక్యాబ్‌ ఇండియా లిమిటెడ్‌ (పిఐఎల్‌) ఈ ఏడాది జరుగనున్న ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసిసి) మ్యాచ్‌లకు అధికారిక భాగస్

Feb 18, 2023 | 21:10

సిడ్నీ : ప్రస్తుత ఏడాది సహా వచ్చే ఐదేళ్లలో భారత్‌ ఏడు శాతం పైగా వృద్థి రేటును అంచనా వేస్తుందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్‌ అన్నారు.

Feb 18, 2023 | 21:02

ముడిపెట్టనున్న ఎల్‌ఐసి

Feb 18, 2023 | 17:27

హైదరాబాద్‌ :నష్టాలను నివారించుకునేందుకు ట్విట్టర్‌ సంస్థ ఎన్నో కొత్త పాలసీలను తీసుకొస్తున్నది.

Feb 17, 2023 | 21:30

న్యూఢిల్లీ : అదాని నౌకాశ్రయాల్లో ఎలాంటి ఒప్పందాలు లేకుండానే దిగుమతుల వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి.

Feb 17, 2023 | 21:26

న్యూఢిల్లీ : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి మారకం విలువ మళ్లీ ఒత్తిడికి గురి అవుతోంది.