కేంద్ర బడ్జెట్ 2022

Feb 02, 2022 | 09:00

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రాష్ట్రానికి ఆశాజనకంగా లేదని టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు విమర్శించారు.

Feb 02, 2022 | 08:57

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కేంద్ర బడ్జెట్‌లో విశాఖ రైల్వే జోన్‌ ఊసే ఎత్తకుండా బిజెపి మరోమారు రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది.

Feb 02, 2022 | 08:29

ట్రైబల్‌కు రూ.8,451.92 కోట్లు సామాజిక న్యాయం, సాధికారతకు రూ.13,134 కోట్లు ప్రజాశ

Feb 02, 2022 | 08:26

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర విభజన చట్టంలోని కీలక జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టుకు తాజా కేంద్ర బడ్జెట్‌లో మొండిచెయ్యి చూపారు.

Feb 02, 2022 | 08:06

ఎంఎస్‌పి ప్రస్తావన లేదు అన్నీ కోతలే రైతు వెన్ను విరిచే బడ్జెట్‌ ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : వ్య

Feb 02, 2022 | 07:51

అమలుకాని విభజన హామీలు కేంద్ర పన్నుల్లో వాటా రూ.33 వేల కోట్లే ప్రజాశక్తి-న్యూఢిల్

Feb 02, 2022 | 07:36

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌కు సమర్పించిన బడ్జెట్‌లో కీలక రంగాలకు కేటాయింపులు నిరాశాజనకంగా ఉన్నాయి.

Feb 02, 2022 | 03:30

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ప్రదర్శనలు, రాస్తారోకోలు నిర్వహించాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి.

Feb 01, 2022 | 23:03

రాష్ట్రానికి మళ్లీ మొండి చేయి ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయి...? ఇది మహాకవి ప్రశ్న! నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆ మనుషులను పూర్తిగా విస్మరించింది.

Feb 01, 2022 | 22:27

కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపు విజయవాడ : మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్టు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని సిపిఎం పేర్కొంది.

Feb 01, 2022 | 22:16

పిఎస్‌యుల్లో రూ.65వేల కోట్ల వాటాల అమ్మకం న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి)లో వాటాల విక్రయాన్ని కేంద్రం వాయిదా వేసింది.

Feb 01, 2022 | 21:59

విశాఖ స్టీల్‌, ఎల్‌ఐసి, హెచ్‌పిసిఎల్‌ ప్రయివేటీకరించొద్దు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలు లేవని వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత