కేంద్ర బడ్జెట్ 2022

Feb 01, 2022 | 21:43

న్యూఢిల్లీ : పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల ఆశలపై ఈ బడ్జెట్‌ నీళ్లు చల్లిందని, అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు బడ్జెట్‌ వల్ల ఒరిగిందేమీ లేదని ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌ విమర్శించింది.

Feb 01, 2022 | 21:28

సాదాసీదాగా సాగిన బడ్జెట్‌ ప్రసంగం న్యూఢిల్లీ: కోవిడ్‌ మహమ్మారితో సతమతమవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊపునిచ్చే ఎలాంటి కీలకమైన ప్రకటనలు లేకుండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2022-23 ఆ

Feb 01, 2022 | 21:06

న్యూఢిల్లీ : వాగాడంబరం తప్ప కార్యాచరణలో కలిసి వచ్చిందేమీ లేదని కేంద్ర బడ్జెట్‌పై సిఐటియు వ్యాఖ్యానించింది.

Feb 01, 2022 | 20:59

కక్షసాధింపు చర్యలా వుందని మండిపాటు న్యూఢిల్లీ : ఇది రైతు వ్యతిరేక బడ్జెట్‌ అని అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) విమర్శించింది.

Feb 01, 2022 | 20:51

గ్రామీణాభివృద్ధిపై శీతకన్ను ! ఆహార సబ్సిడీలకు కోత ఊరడింపులేని 'ఉపాధి హామీ' న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌కు సమర్పించిన బడ్జెట

Feb 01, 2022 | 18:10

న్యూఢిల్లీ : టాటా సన్స్‌కు ఇటీవల అప్పగించిన ఎయిరిండియా రుణ బకాయిలు తీర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా బడ్జెట్‌లో రూ. 51,971 కోట్ల మేరకు కేటాయించారు.

Feb 01, 2022 | 17:08

న్యూఢిల్లీ : కేంద్ర పద్దును ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

Feb 01, 2022 | 16:14

న్యూఢిల్లీ : 2022-23 దేశ ఆర్థిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ మొత్తం బడ్జెట్‌ ప్రకారం చూస్తే..

Feb 01, 2022 | 16:09

న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌పై విపక్షాలు పెదవి విరిచాయి. మధ్యతరగతి, యువత, రైతులు, మహిళలకు ఈ బడ్జెట్‌తో ఒరిగిందేమీ లేదని మండిపడ్డాయి.

Feb 01, 2022 | 13:55

న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఎగబాకినట్లు కనిపించినప్పటికీ.. బడ్జెట్‌ అనంతరం నేల చూపులు చూస్తున్నాయి.

Feb 01, 2022 | 13:35

న్యూఢిల్లీ : జనవరిలో రికార్డు స్థాయిలో వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వసూలయ్యాయి.

Feb 01, 2022 | 13:00

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పిఎస్‌) డిడక్షన్‌ ఉంటుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.