డిజిటల్ కరెన్సీని తర్వలో అందుబాటులోకి తెస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్లో మంగళవారం ప్రవేశపెట్టిన తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
దేశీయంగా క్రిప్టో కరెన్సీ త్వరలో ప్రవేశపెట్టనున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్లో మంగళవారం ప్రవేశపెట్టిన తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు.