ఇంటర్నెట్డెస్క్ : టాటా గ్రూప్ ఎయిర్ఇండియాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా అభివృద్ధిలో భాగంగా.. విమానాల డిజైన్ను టాటా గ్రూప్ మార్చింది. ట్రెండ్కి తగ్గట్టుగా సరికొత్తగా లోగోను మార్చింది. తాజాగా ఎరుపు- వంకాయ రంగు, గోల్డ్ కలర్ పెయింటింగ్తో వేసిన ఎ350 విమానం ఫొటోను టాటా గ్రూప్ షేర్ చేసింది. ఫ్రాన్స్లోని టౌలౌస్లోని వర్క్షాప్లో కొత్త లోగోతో ఉన్న కొత్త ఎ350 విమానం అని.. ఈ ఎ350 విమానాలన్నీ శీతాకాలంలో భారత్కు వస్తాయని ఎయిర్ఇండియా ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ విమానాల సరికొత్త మార్పుల కోసం టాటా గ్రూప్ 400 మిలియన్ల డాలర్లను ఖర్చు చేసింది.
Here's the first look of the majestic A350 in our new livery at the paint shop in Toulouse. Our A350s start coming home this winter... @Airbus #FlyAI #AirIndia #NewFleet #Airbus350 pic.twitter.com/nGe3hIExsx
— Air India (@airindia) October 6, 2023