ప్రజాశక్తి-యు.కొత్తపల్లి : మండలం శ్రీరాంపురం పంచాయతీ పరిధిలో ఉన్నపాటి వారి పాలెం గ్రామానికి చెందిన పటి రూపదేవి(29) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రూపదేవికి ఇద్దరు పిల్లలు, సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ప్రజాశక్తి-యు.కొత్తపల్లి : మండలం శ్రీరాంపురం పంచాయతీ పరిధిలో ఉన్నపాటి వారి పాలెం గ్రామానికి చెందిన పటి రూపదేవి(29) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రూపదేవికి ఇద్దరు పిల్లలు, సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved