Jul 07,2023 15:45

ఇంటర్నెట్ : ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం(AIKS) ఆధ్వర్యంలో వ్యవసాయరంగ సంక్షోభం - పరిష్కార మార్గాలు అనే అంశంపై సెమినార్  ఒంగోలులోని  బృందావనం కళ్యాణ వేదికలో జరిగింది. అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ ఏ.పి. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి. కృష్ణయ్య, ఏ.పి. కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, యమ్.హరిబాబు ఈ సెమినార్ లో పాల్గొని మాట్లాడారు.