Kadapa

Aug 03, 2023 | 21:11

మూడేళ్లుగా నత్తనడకన పనులు జిల్లాకు 309 భవనాలు మంజూరు 118 మాత్రమే పూర్తి వివిధ దశల్లో మరికొన్ని భవనాలు

Aug 03, 2023 | 13:16

ప్రజాశక్తి - వేంపల్లె(కడప) : వేంపల్లెలోని ఆర్టీసీ బస్టాండు రూపు రేఖలను మారుస్తామని కడప ఎంపీ వ్కెఎస్‌ అవినాష్‌ రెడ్డి పేర్కొన్నారు.

Aug 02, 2023 | 22:35

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌/రూరల్‌/జమ్మలమడుగు రూరల్‌

Aug 02, 2023 | 21:43

బ్రహ్మంగారిమఠం : మండలంలోని కొత్త బస్వాపురం గ్రామంలోని సమస్యలపైన చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఐదవ రోజున ధర్మశెట్టి రాజేష్‌కు సిపిఎం మండల కార్యదర్శి గోవింద్‌ మద్దతిచ్చారు.

Aug 02, 2023 | 21:41

 వేంపల్లె : మహిళల సంక్షేమానికి సిఎం జగన్‌ ఎంతో కృషి చేస్తున్నారని ఎంపిపి లక్ష్మి గాయత్రి చెప్పారు.

Aug 02, 2023 | 21:35

  ప్రజాశక్తి-బద్వేలు/కడప అర్బన్‌/ప్రొద్దుటూరు ;దేశంలోనూ, రాష్ట్రంలోనూ మహిళలు, చిన్నారులపై రోజురోజుకూ దాడులు, హింస విపరీతంగా పెరిగిపోతున్నాయని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి అన్నారు.

Aug 02, 2023 | 14:55

ప్రజాశక్తి - ఎర్రగుంట్ల(కడప) : ఉద్యోగుల వేతన సవరణ, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణ తదితర డిమాండ్స్‌తో ఎపి విద్యుత్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ స్ట్రగుల్‌ కమిట

Aug 01, 2023 | 21:31

డప అర్బన్‌ : మున్సిపల్‌ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌ డిమాండ్‌ చేశారు.

Aug 01, 2023 | 21:28

ముఖ్యనేత స్థావరంలో కార్పొరేటర్ల భేటీ కమిషనర్‌ వైపునకే కార్పొరేటర్లు మొగ్గు

Aug 01, 2023 | 21:26

కడప అర్బన్‌ : బ్యాంకుల్లో లాగా, ఇతర సంస్థల్లో లాగా 30 శాతం ఫ్యామిలీ పెన్షన్‌ చెల్లించాలని, కొత్త పెన్షన్‌ స్కీంలో 14 శాతం యాజ మాన్యం వాటా చెల్లిం చాలని, వేతన సవరణ చర్చలు తక్షణం ప్రారంభించాలని ఎల్‌ఐ

Aug 01, 2023 | 21:24

కలసపాడు : మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలను జగనన్న సంక్షేమ పథ కాలతో, ప్రభుత్వ నిధులతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామని, ఇచ్చిన హామీలలో 98 శాతం పూర్తిచేశామని బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ డి సుధ తెలిపా

Aug 01, 2023 | 21:18

పసుపు ధరకు రెక్కలొచ్చాయి. ధర రోజు రోజుకు పెరుగుతుండడంతో రైతులు, వ్యాపారుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. మూడు సంవత్సరాలుగా మార్కెట్‌లో పసుపుకు ధర లేదు. ప్రస్తుతం మంచి ధర లభిస్తోంది.