Palnadu

Sep 11, 2023 | 23:42

ప్రజాశక్తి - గుంటూరు, పల్నాడు జిల్లాల విలేకర్లు : టిడిపి అధినేత అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపు నిచ్చిన నేపథ్యంలో గుంటూరు, ప

Sep 10, 2023 | 23:10

నకరికల్లు: పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ నకరికల్లు తహశీల్దార్‌ కార్యాలయాన్ని ఆదివారం ఆకస్మిక తనిఖీ నిర్వ హించారు. అనంతరం కార్యాలయంలోని రికార్డులను పరి శీలించారు.

Sep 10, 2023 | 23:08

ప్రజాశక్తి - ఎఎన్‌యు : బోధన , పరిశోధన, క్రీడా, సాంస్కృతిక, మౌలిక సదుపాయాలు కల్పన వంటి విషయాల్లో అంచలంచెలుగా ఎదుగుతున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేగంగ

Sep 10, 2023 | 23:06

వినుకొండ: ఆత్మ హత్య నివారణ దినోత్సవం సందర్భంగా పట్ట ణంలోని విశ్వ సాయి జూనియర్‌ కళాశాలలో ఆదివారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

Sep 10, 2023 | 23:05

ప్రజాశక్తి-గుంటూరు : ఉపాధ్యాయులను జీతాల సమస్య వెంటాడుతూనే ఉంది. మూడు నెలలుగా బదిలీలు, ప్రమోషన్లు పొందిన ఉపాధ్యాయులకు జీతాలు అందలేదు.

Sep 10, 2023 | 23:04

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : చంద్రబాబు అక్రమ అరెస్టునకు నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్త బంద్‌లో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా బంద్‌ ని

Sep 10, 2023 | 23:00

ప్రజాశక్తి - చిలకలూరిపేట : ఎన్ని కష్టనస్టాలున్నా తట్టుకుని రైతులు పెట్టుబడులకు డబ్బులు సమకూర్చుకున్నారు.

Sep 10, 2023 | 23:00

పల్నాడు జిల్లా: ప్రస్తుత భారతదేశానికి కావలసింది సనాతన ధర్మం కాదని సమానత్వం కావాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

Sep 09, 2023 | 23:42

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ఆదేశించారు.

Sep 09, 2023 | 23:38

పల్నాడు జిల్లా: ప్రజా స్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు చాలా కీలకమని పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి పేర్కొన్నారు.

Sep 09, 2023 | 23:33

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా గుంటూరు, పల్నాడు జిల్లాల్లో టిడిపి కార్యకర్తలు, నాయకులు శనివా

Sep 09, 2023 | 11:32

ప్రజాశక్తి-నరసరావుపేట : నియోజకవర్గ టిడిపి ఇంచార్జి చదలవాడ అరవిందబాబును పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.