National

Nov 02, 2023 | 11:09

న్యూఢిల్లీ :   మరో ఆప్‌ నేత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) దాడికి దిగింది.

Nov 02, 2023 | 10:57

రాయ్ పూర్‌ : బిజెపికి మతతత్వం , మత మార్పిడి అనే రెండు అంశాలే ఉన్నాయి.

Nov 02, 2023 | 10:39

మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హామీ భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు

Nov 02, 2023 | 09:50

న్యూఢిల్లీ : వాణిజ్య అవసరాల కోసం ఎల్‌పిజి గ్యాస్‌ను వినియోగించే వారికి చేదు వార్త. చమురు కంపెనీలు వాణిజ్య ఎల్‌పిజి గ్యాస్‌ సిలిండర్ల ధరల్ని పెంచేశాయి.

Nov 01, 2023 | 16:25

తిరువనంతపురం : వచ్చే ఏడాది జరగనున్న కేరళయం ఈవెంట్‌ ప్రచారంలో భాగంగా కేరళ బ్రాండ్‌ అంబాసిడర్లుగా ప్రముఖ నటులు కమల్‌ హాసన్‌, మమ్ముట్టి, శోభనలతో మోహన్‌ లాల్‌ సెల్ఫీ వైరల్‌గా

Nov 01, 2023 | 13:22

న్యూఢిల్లీ  :   భారత్‌లో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు 12 శాతం పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Nov 01, 2023 | 12:11

న్యూఢిల్లీ :   వాణిజ్య వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర మరోసారి పెరిగింది. 19 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.100 పెరిగింది.

Nov 01, 2023 | 11:49

న్యూఢిల్లీ :   మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) తీవ్ర దుర్వినియోగంపై కోర్టులు మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్‌ ఎంపి కపిల్‌ సిబల్‌ బుధవారం

Nov 01, 2023 | 10:21

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లో అక్టోబర్‌ 31 వేడుకలకు రోజు కాదని సిపిఎం నాయకులు మహ్మద్‌ యూసుఫ్‌ తరిగామి స్పష్టం చేశారు.

Nov 01, 2023 | 10:15

ఇంఫాల్‌ : మణిపూర్‌లో హింసాకాండకు ముగింపు కనుచూపు మేర కనిపించడం లేదు. తాజాగా జరిగిన హింసాకాండలో ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు.

Nov 01, 2023 | 10:11

న్యూఢిల్లీ : అధికారంలో వున్నవారితో రహస్యంగా వ్యాపారం చేసేందుకు సంపన్నులు ఎలక్టోరల్‌ బాండ్లను ఉపయోగించుకునే అవకాశం వుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Nov 01, 2023 | 09:58

సిపిఎం ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి అర్జున్‌ముండా పోలవరం నిర్వాసితుల సమస్యల పట్ల సానుకూల స్పందన