2018 తరువాత రామ్లీలా మైదానంలో నిర్వహించిన అతి పెద్ద భారీ ప్రదర్శన ఇది.
గత తొమ్మిది సంవత్సరాలలో సిబిఐ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు జరిపిన దాడులు, మోపిన కేసులు ప్రతిపక్షాలకు చెందిన వార
న్యాయం కోసం మహిళా రెజ్లర్లు రోడ్డెక్కడం భారత దేశ క్రీడా చరిత్రలోనే అసాధారణం.
ఈ ధరాభారం మోయలేక సామాన్యుల నడ్డి విరుగుతున్నది.
'జైహింద్' అనే నినాదాన్ని ఆర్.ఎస్.ఎస్, జనసంఫ్ు, బిజెపి వారెవరూ సృష్టించలేదు.
రష్యా సైనిక చర్యతో సంక్షోభం ప్రారంభమైన 427 రోజుల తరువాత తొలిసారిగా చైనా అధినేత సీ జిన్పింగ్ బ
ప్రధాని మోడీ విధానాలకు, చర్యలకు మద్దతిస్తున్నానని మంగళవారం ఆంగ్ల వార్తా చానల్ రిపబ్లికన్ టి.వి.
మోడీ నేతృత్వంలోని కేంద్ర బిజెపి ప్రభుత్వం వాగ్దానం చేసిన సహకార సమాఖ్య వాదం బలవంతపు సమాఖ్య వాదంగా మారిపోయింది.
వర్గ చైతన్యమే వర్గ పునాది అని భావించినవారు, ఆ చైతన్యాన్నే పరమావధిగా తలచి ఎప్పటికప్పుడు అధ్యయనంతో తమ ప్రాపంచిక వర్గ దృక్ప
అంతర్యుద్ధంతో అగ్నిగుండంలా తయారైన సూడాన్లో చిక్కుకున్న వేలాదిమంది భారతీయులు అక్కడి నుంచి ఏవిధం
విద్యుత్ డెవలపర్లకు ప్రభుత్వం రాయితీలు, మినహాయింపులు, ప్రోత్సాహకాలు కల్పిస్తే, అందుకయ్యే భారాన్ని ప్రభుత్వమే భర
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పసుపు పంటను క్వింటాలు రూ.10 వేలు చేసి మొత్తం పంటనంతా కొనుగోలు చేయాలి.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved