కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగాలని కోరుతూ సోమవారం జరిగిన సిడబ్ల్యుసి సమావేశం తీర్మానించడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించదు.
దేశ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన కొలమానం ఆరోగ్యం. భారత రాజ్యాంగం పౌరులకు ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ప్రసాదించింది.
బిజెపి హిందూ ఆధిపత్యవాద పార్టీ అని అందరికీ తెలుసు. ఫాసిస్టు తరహా సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కి ఇది రాజకీయ వేదిక.
వానలు, వరదలు ముంచెత్తిన ప్రతిసారీ ముంపు ప్రాంతాల్లో వేలు లక్షల్లో ప్రజలు సర్వం కోల్పోయి నిర్వాసితులవుతున్నారు.
మిత్రమా..భూలోకంలో చవితి ఉత్సవాలు ఈ ఏడాది ఎలా జరుగుతున్నాయో చూసి వచ్చెదమని తన ఎలుక వాహనాన్ని బయలు దేరమన్నాడు వినాయకుడు!
ప్రపంచబ్యాంకు 1994 నుండీ కార్పొరేట్ జాబ్ మార్కెట్కు ఎటువంటివారు అవసరమో వారిని తయారు చేయడమే లక్ష్యంగా విద్యా రంగంలో జోక్యం చేసుకుంటోంది.
కోవిడ్-19 కేసుల సంఖ్యలో ప్రపంచంలో అమెరికా, బ్రెజిల్, భారత్ ముందంజలో ఉంటే, రష్యా నాలుగో స్థానంలో ఉంది. ఈ దేశాలన్నిటికీ ఉమ్మడిగా ఒక లక్షణం ఉంది.
ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కటొక్కటిగా విదేశీ కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్న బిజెపి ప్రభుత్వం మరో దొంగ దెబ్బతీసింది.
పి.ఎం కేర్స్ నిధులు సమాచార హక్కు చట్టం పరిధి లోకి రావంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యాన్ని కాని, ప్రజా జీవితంలో జవాబుదారీతనాన్ని కాని
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రధానంగా పట్టణ ప్రాంతాల ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసిందనే చెప్పాలి.
ఈ ఏడాది జూన్ 24న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రపంచబ్యాంకుతో మూడవ విడత రుణం కోసం ఒప్పందం ఖరారు చేసుకుంది.
సామాన్యులకు ఆశలు చూపి మోసగించడం, అస్మదీయులకు ఖజానాను దోచి పెట్టడమే మోడీ సర్కారు విధానమని బుధవారంనాటి మంత్రివర్గ నిర్ణయాలతో మరోసారి స్పష్టమయ్యింది.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved