మనస్మృతి ప్రస్తావన లేదు కాబట్టి రాజ్యాంగం మెజారిటీ మతస్తులైన హిందువులకు ఆమోదయోగ్యం కాదని ప్రకటించింది.
సమాచార సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి సమాజంలో గ్రంథాలయాల పాత్ర కీలకమైనది.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లాగే కేరళ రాష్ట్రంలో వామపక్ష ప్రభుత్వం 'అయ్యంకాళి పట్టణ ఉపాధి హామీ పథకం' అమలు చేస్
ప్రజలతో, పర్యావరణంతో ఎలాంటి సంబంధం లేకుండా ప్రైవేటు పెట్టుబడిదారులు జాతీయ వనరులను యథేచ్ఛగా దో
నేడు రాష్ట్రంలోని ఈ మూడు పార్టీలూ, ఒక పక్క వారిలో వారు కలహించుకుంటూ, మరో పక్క అసలు నేరస్తులయిన మోడీ ప్రభుత్వానిక
మణిపూర్ మారణకాండపై నోరు మెదపని కేంద్ర ప్రభుత్వంపై తమకు విశ్వాసం లేదంటూ ప్రతిపక్షాల కూటమి 'ఇ
స్వయం సేవకుల (కార్యకర్తలు) విస్తారమైన నెట్వర్క్తో ఆర్ఎస్ఎస్, దళిత సమాజంలో ఎన్నికల పునాదిని ఏర్పరుచుకున్నది.
భారత జాతీయోద్యమంలో ఒక ప్రధాన ఘట్టంగా నిలిచిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా
పాఠశాలల్లో స్మార్ట్ఫోన్లు వద్దని యునెస్కో రిపోర్టు సూచిస్తుండగా... ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలల్లో స్మార్ట్ఫోన్ల
పురాణాలలో ఉంది అంటే జనం లోగడ ప్రతిదీ నమ్మేవారు. ఈ ఆధునిక కాలంలో ట్రెండ్ మారింది.
వాతావరణ సంక్షోభం తీవ్రంగా ముంచుకొస్తున్న తరుణంలో అమెజాన్ అడవుల పరిరక్షణ కోసం దక్షిణ అమెరికా
కార్మికులను విచ్ఛలవిడిగా దోపిడీ చేయడానికి రెండు రకాల మోసకారి పద్ధతులను అవలంబిస్తున్నది.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved