Business

Apr 21, 2023 | 21:25

ముంబయి : గడిచిన ఆర్థిక సంవత్సరం 2022ా23 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రిలయన్స్‌ ఇండిస్ట్రీస్‌ నికర లాభాలు 19.1 శాతం పెరిగి రూ.19,299 కోట్లకు చేరాయి.

Apr 21, 2023 | 21:20

న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్‌, స్మార్ట్‌ టివి బ్రాండ్‌ షావోమి తమ ఉత్పత్తులకు సంబంధించి వయోవృద్ధులకు ఇంటి వద్దనే సర్వీసు మద్దతును అందించనున్నట్లు తెలిపింది.

Apr 21, 2023 | 21:15

హైదరాబాద్‌ : వైద్య బీమాపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళసై సౌందర రాజన్‌ అన్నారు.

Apr 21, 2023 | 21:07

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్థి రేటు తగ్గొచ్చని అక్యూట్‌ రేటింగ్స్‌ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది.

Apr 21, 2023 | 21:02

అక్షయ తృతీయ అమ్మకాల్లో పతనమే..! 10 గ్రాముల ధర రూ.60,550.

Apr 20, 2023 | 21:44

ఒత్తిడిలో భారత మార్కెట్‌ అమ్మకాల్లో 20% పతనం హైదరాబాద్‌ : భారత మొబైల్‌

Apr 20, 2023 | 21:40

న్యూఢిల్లీ : సోషల్‌ మీడియా వేదిక 'కూ'లో 30 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు బ్లూమ్‌బర్గ్‌ రిపోర్ట్‌ చేసింది.

Apr 20, 2023 | 21:37

న్యూఢిల్లీ : హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కైజాడ్‌ భరుచా నియామకానికి ఆర్‌బిఐ ఆమోదం తెలిపింది.

Apr 20, 2023 | 21:34

హైదరాబాద్‌ : ప్రపంచంలోనే తొలిసారి బిఎల్‌డిసి టెక్నాలజీ ద్వారా నడిచే అత్యంత శక్తివంతమైన ఎయిర్‌ కూలర్ల శ్రేణీని ఆవిష్కరించినట్లు ఎయిర్‌ కూలర్లలో గ్లోబల్‌ ల

Apr 20, 2023 | 21:31

న్యూఢిల్లీ : టెక్‌ దిగ్గజం ఆపిల్‌ భారత్‌లో తన రెండో స్టోర్‌ను ఢిల్లీలో ఏర్పాటు చేసింది.

Apr 19, 2023 | 21:10

డిస్నీలోనూ 15% మందికి ఉద్వాసన విప్రోలో ఫ్రెషర్లకు గడ్డుకాలం వాషింగ్టన్‌ :

Apr 19, 2023 | 21:03

సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం14 5జి ఆవిష్కరణ హైదరాబాద్‌ : సామ్‌సంగ్‌ ఇండియా 5జి విభాగంలో 19 విస్తృత మోడళ్లను కలిగి