Business

Oct 19, 2022 | 21:24

న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాదిలో కొత్తగా 1000 ప్రాపర్టీలను జోడించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఓయో వెల్లడించింది.

Oct 19, 2022 | 21:21

రుద్రారంలో రూ.30 కోట్లతో ప్లాంట్‌ హైదరాబాద్‌ : ప్రముఖ ప్రీమియం నిర్మాణ రంగ కంపెనీ అపర్ణ ఎంటర్‌ప్రైజెస్‌ తన యుపివిసి తయ

Oct 19, 2022 | 21:17

ముంబయి : భారత కార్పొరేట్లు విదేశాల్లోనూ ఆస్తులను కూడబెట్టడంలో తేలియాడుతున్నారు.

Oct 19, 2022 | 21:14

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బిఒఐ) వాహన రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజును మినహాయిస్తున్నట్లు ప్రకటించింది.

Oct 19, 2022 | 13:02

అమరావతి : నిరుద్యోగులకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శుభవార్త తెలిపింది.

Oct 18, 2022 | 20:43

ఈ ఏడాది అమ్మకాలు తగ్గొచ్చు పండగ సీజన్‌లోనూ అంతంతే వాల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనా

Oct 18, 2022 | 20:41

న్యూఢిల్లీ : ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ వేలాది ఉద్యోగులకు ఉద్వాసన పలికిందని సమాచారం.

Oct 18, 2022 | 20:39

హైదరాబాద్‌ : టాటా గ్రూపునకు చెందిన క్రోమా స్టోర్లలో దీపావళి పండగ సందర్బంగా పలు డిస్కౌంట్లను అందిస్తున్నట్లు తెలిపింది.

Oct 18, 2022 | 20:36

హైదరాబాద్‌ : అత్యంత కీలకమైన 100కు పైగా మేధోసంపత్తి హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు విద్యుత్‌ వాహనాల తయారీ కంపెనీ ప్యూర్‌ ఇవి వెల్లడించింది.

Oct 18, 2022 | 20:35

ముంబయి : ప్రభుత్వ రంగంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాలపై వడ్డీ రేట్లను పెంచింది.

Oct 18, 2022 | 20:29

న్యూఢిల్లీ : ప్రముఖ కన్ఫెక్షనరీ కంపెనీ నెస్ల్టే కొత్తగా మంచ్‌ మ్యాక్స్‌ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది.

Oct 17, 2022 | 21:43

ఆఫీసులకు రానంటున్న ఐటి ఉద్యోగులు 88% సిబ్బంది అభిప్రాయం సిఐఇఆర్‌ హెచ్‌ఆర్‌ సర్వే హైదరాబాద్‌ : ఇంటి నుంచి పని చేస్తు