Business

Oct 27, 2022 | 20:40

సియోల్‌ : దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా లీజె యాంగ్‌ బాధ్యతలు తీసుకున్నారు.

Oct 27, 2022 | 20:31

ముంబయి : ప్రముఖ ఎఫ్‌ఎంసిజి కంపెనీ హెచ్‌యుల్‌ కొత్తగా పూరిట్‌ పేరుతో నూతన వాటర్‌ ప్యూరిఫైయర్లను విడుదల చేసినట్లు ప్రకటించింది.

Oct 26, 2022 | 21:21

ఊడుతోన్న ఉద్యోగాలు నూతన నియామకాలపై సందిగ్దత ఇచ్చిన ఆఫర్‌ లేటర్‌లు తిరస్కరిస్తున్న కంపెనీలు

Oct 26, 2022 | 20:31

కేరళ కార్మిక శాఖ మంత్రి చొరవ యాజమాన్యంపై విచారణకు ఆదేశం తిరువనంతపురం : ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ తన ఉద్యోగులను రాజీనామా చేయాలని ఒత్తిడి చేసింది.

Oct 26, 2022 | 20:29

శాన్‌ఫ్రాన్సిస్కో : ట్విట్టర్‌ కొనుగోలు ఒప్పందాన్ని శుక్రవారం ముగిస్తామని టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ వెల్లడించారు.

Oct 26, 2022 | 20:26

హైదరాబాద్‌ : కొరియా, ఇటలీకి చెందిన సరికొత్త మెషినరీలతో అంతర్గత పరిశోధన, అభివృద్థి సౌకర్యాలతో విస్తరణ ప్రణాళిలకలను రూపొందించినట్లు ఫిలాటెక్స్‌ ఫ్యాషన్‌ వె

Oct 26, 2022 | 16:19

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు, జిల్లా కోర్టుల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Oct 26, 2022 | 13:24

సిడ్నీ    :   నివాసభవనాల వ్యయం, ఇంధనం ధర పెరిగిపోవడంతో ఆస్ట్రేలియాలో ద్రవ్యోల్బణం 32 ఏళ్ల గరిష్టానికి చేరింది.

Oct 25, 2022 | 20:42

ఇక మూలధన కల్పనకు స్వస్తి ఈ ఏడాది నుంచే ప్రారంభం న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు కేంద్ర కల్పిస్తున్న మూలధన కల్పనకు ఇకపై

Oct 25, 2022 | 20:39

వాషింగ్టన్‌ : ట్విట్టర్‌ను ఎలన్‌ మస్క్‌ స్వాధీనం చేసుకోనున్న వేళ ఆ కంపెనీ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Oct 25, 2022 | 20:34

న్యూఢిల్లీ : హిటాచీ ఎనర్జీ దేశీయంగా తయారు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లను గుజరాత్‌లో అందుబాటులోకి రానున్న పునరుత్పాదక ఇంధన పార్కుకు అందించనున్నట్లు ప్రకటించింద

Oct 25, 2022 | 20:33

న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ ఫిలిప్స్‌లో పని చేస్తున్న ఉద్యోగుల్లో 5 శాతం మందిని తొలగించాలని నిర్ణయించింది.