Business

Nov 02, 2022 | 20:38

ముంబయి : అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఒత్తిడికి గురైయ్యాయి.

Nov 01, 2022 | 21:06

ఎపిలో రూ.3,579 కోట్ల రాబడి టిఎస్‌లో రూ.3,854 కోట్లు ముంబయి : ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో రూ.1,51,718 కోట్ల వస్తు సేవల పన్ను (జ

Nov 01, 2022 | 21:04

15 బిలియన్‌ డాలర్లు తగ్గొచ్చు న్యూఢిల్లీ : భారత విదేశీ మారకం నిల్వలు మరింత తగ్గొచ్చని రాయిటర్స్‌ పోల్‌లో నిప

Nov 01, 2022 | 21:02

శాన్‌ఫ్రాన్సిస్కో : ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న ఎలన్‌ మస్క్‌ ఆ కంపెనీ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు అందరికీ ఉద్వాసన పలికారు. మరోవైపు..

Nov 01, 2022 | 21:00

ముంబయి : డిజిటల్‌ రూపీ చలామణీని ఆర్‌బిఐ లాంచనంగా ప్రారంభించింది.

Nov 01, 2022 | 20:50

ముంబయి : గడిచిన అక్టోబర్‌లో 730 కోట్ల యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యుపిఐ) లావాదేవీలు చోటు చేసుకున్నట్లు ఎన్‌పిసిఐ వెల్లడించింది.

Nov 01, 2022 | 13:22

న్యూఢిల్లీ  :  దేశీయ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం సానుకూల సంకేతాలనిచ్చింది. ప్రారంభసెషన్‌లో సెన్సెక్స్‌ 350 పాయింట్లకు పైగా దూసుకుపోయి 61,110 కి చేరింది.

Oct 31, 2022 | 21:23

నెలకు రూ.1600 చార్జ్‌.. నెటిజన్ల ఆందోళన వాషింగ్టన్‌ : సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను చేజిక్కించుకున్న టెస్లా అధినేత ఎలన్‌

Oct 31, 2022 | 21:22

ప్రీక్యాస్ట్‌ కాంక్రీట్‌ డిజైన్‌లోకి ప్రవేశం హైదరాబాద్‌ : ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ కంపెనీ మోల్డ్‌టెక్‌ టెక్నాలజీస్‌ గడిచిన జులై నుంచి సెప

Oct 31, 2022 | 21:21

న్యూఢిల్లీ : ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల యాప్‌ భారత్‌ పే కొత్తగా తన వ్యాపార భాగస్వాముల కోసం ప్రముఖ క్రికెటర్లు రాహుల్‌, రోహిత్‌ శర్మలతో కలిసి 'మై షాప్‌ మై

Oct 31, 2022 | 21:19

హైదరాబాద్‌ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లోఎజిఐ గ్రీన్‌పాక్‌ నికర లాభాలు 11.67 శాతం పెరిగి రూ.33.96 కోట్లుగా

Oct 31, 2022 | 21:17

న్యూఢిల్లీ : అధిక ఛార్జీలు టెలికం కంపెనీల పంట పండిస్తున్నాయి. వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న ఆదాయాలతో భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి.