Business

Nov 10, 2022 | 21:14

ముంబయి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో ఆల్‌ కార్గో లాజిస్టిక్స్‌ నికర లాభాలు 13 శాతం తగ్గి రూ.230 కోట్లకు పరిమితమయ్యాయి.

Nov 10, 2022 | 21:09

చమురు కంపెనీల నిర్ణయం డిస్ట్రిబ్యూటర్లకు ఆదేశాలు

Nov 10, 2022 | 15:01

హైదరాబాద్‌: పెద్ద నోట్ల వల్ల నష్టమే ఎక్కువగా ఉండటంతో పెద్ద నోట్ల రద్దు తర్వాత అమలులోకి తీసుకొచ్చిన రెండువేల నోటును ఇకపై ప్రింట్‌ చేయట్లేదని రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది.

Nov 09, 2022 | 21:36

న్యూఢిల్లీ  :   పంజాబ్‌ బ్యాంక్‌ కుంభకోణం కేసు నిందితుడు, పరారైన డైమండ్‌ వ్యాపారి నీరవ్‌ మోడీని భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్‌ హైకోర్టు అంగీకరించింది.

Nov 09, 2022 | 21:32

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని కోల్‌ ఇండియా భారీగా పెట్టుబడులు పెడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ కాలంలో 33 శాతం పెరుగుదలతో రూ.7,027 కోట్ల పెట్టుబడుల వ్యయం చేసింది.

Nov 09, 2022 | 21:26

హైదరాబాద్‌ : ప్రముఖ అమ్యూజింగ్‌ పార్క్‌ వండర్‌లా హాలిడేస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో రూ.10.53 కోట్ల నికర లాభాలు సాధించింది.

Nov 09, 2022 | 21:16

హైదరాబాద్‌ : వెస్ట్‌బ్రిడ్జ్‌ క్యాపిటల్‌ నుంచి రూ.470 కోట్ల నిధులను పొందినట్లు స్టార్టప్‌ సంస్థ కేక తెలిపింది. ఒక కంపెనీలో హెచ్‌ఆర్‌ బృందానికి కావాల్సిన ఆటోమేషన్‌ అవసరాలను రూపొందిస్తూ..

Nov 09, 2022 | 21:09

రోడ్డున పడ్డ 13 శాతం సిబ్బంది కొత్త నియామకాలకు చెల్లు ఫేస్‌బుక్‌ మాతృసంస్థ నిర్ణయం వాషింగ్టన్‌ : టెక్‌ కంపెనీల్లో ఉ

Nov 09, 2022 | 21:02

లండన్‌ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు రూ.13వేల కోట్లు పైగా కన్నమేసి బ్రిటన్‌కు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీని ఎట్టకేలకు భారత్‌కు తీసుకురావడానికి మార్గం సుగమం అయ్యింది.

Nov 08, 2022 | 23:00

మాంద్యం భయాలు ఒత్తిడిలో పలు రంగాలు ఎంఇఐ అధ్యయనంలో వెల్లడి

Nov 08, 2022 | 20:55

న్యూఢిల్లీ : ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ అన్‌అకాడెమీ మరో 350 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.

Nov 08, 2022 | 20:39

న్యూఢిల్లీ : డిజిటల్‌ చెల్లింపుల వేదిక పేటియం మాతృసంస్థ అయినా వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ మరోసారి భారీ నష్టాలను మూటగట్టుకుంది.