Business

Nov 23, 2022 | 20:57

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ ఎల్‌ఐసి తన రెండు పాలసీలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

Nov 23, 2022 | 20:53

బెంగళూరు : విద్యుత్‌ వాహనాల స్కూటర్‌ బ్రాండ్‌ ఎథర్‌ ఎనర్జీ తమ రెండవ తయారీ కేంద్రాన్ని తమిళనాడులోని హోసూర్‌లో ప్రారంభించింది.

Nov 23, 2022 | 20:50

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి సరికొత్త ఈకో వాహనాన్ని ఆవిష్కరించినట్లు ప్రకటించింది.

Nov 23, 2022 | 10:59

హైదరాబాద్‌ : అధిక ధరలు, హెచ్చు మొబైల్‌ బిల్లులతో ఇప్పటికే సతమతమౌతున్న సామాన్యుడిపై డిటిహెచ్‌ ధరల పెరుగుదలతో మరో భారం పడనుంది.

Nov 22, 2022 | 20:56

ఇన్వెస్టర్లకు భారీ నష్టం న్యూఢిల్లీ : ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల వేదిక పేటియం మాతృసంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ ఇన్వెస్టర్లకు కడగండ్లను

Nov 22, 2022 | 20:53

న్యూఢిల్లీ : ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28 శాతం వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) విధించాలని కేంద్రం యోచిస్తోంది.

Nov 22, 2022 | 20:51

ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ బ్యాంక్‌ వెల్లడి న్యూఢిల్లీ : ఫేస్‌ అథెంటికేషన్‌ (ముఖ గుర్తింపు) ఆధారిత ఇ-కెవైసిని ప్రారంభించినట్లు ఎయిర్‌టెల్‌ పే

Nov 22, 2022 | 20:47

ముంబయి : భారత్‌ నుంచి విదేశీ విద్యా సంస్థల రుసుముల చెల్లింపులను డిజిటైజ్‌ చేయడానికి ఫ్లైవేర్‌తో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రక

Nov 22, 2022 | 20:45

వాషింగ్టన్‌ : ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొట్టచ్చినట్లు కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే గ్లోబల్‌ టెక్‌ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

Nov 21, 2022 | 21:31

తాత్కాలికంగా సంస్కరణలు నిలిపివేత ఎన్నికల వేళ ప్రతిఘటన భయాలు బడ్జెట్‌ కసరత్తు షురూ..

Nov 21, 2022 | 21:27

న్యూఢిల్లీ : టెక్నాలజీ స్టార్టప్‌ మ్యాటర్‌ దేశంలోనే తొలిసారి గేర్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటర్‌బైక్‌ను విడుదల చేసినట్లు ప్రకటించింది.

Nov 21, 2022 | 21:25

న్యూఢిల్లీ : ప్రయివేటు టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ వినియోగదారులను ఛార్జీల రూపంలో భారీగా బాదనుంది.