Business

Nov 21, 2022 | 21:18

2023లో 5.9 శాతమే వృద్థి గోల్డ్‌మాన్‌ సాక్స్‌ అంచనా న్యూఢిల్లీ : భారత వృద్థి రేటు మందగిస్తుందని అంతర్జాతీయ విత్త సేవల సంస్థ గో

Nov 21, 2022 | 17:14

సాఫ్ట్‌ డ్రింక్‌ మార్కెట్లో తనదైన ముద్ర వేసిన 'రస్నా' వ్యవస్థాపకుడు అరీజ్‌ ఫిరోజ్‌ షా కంబట్టా (85) కన్నుమూశారు.

Nov 20, 2022 | 21:50

ముంబయి: వ్యాపార దిగ్గజం ముకేశ్‌ అంబానీ కూతురు ఈశా అంబానీ కవలలకు జన్మనిచ్చారు. ఈ మేరకు అంబానీ కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది.

Nov 20, 2022 | 21:32

శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విటర్‌లో మార్పులకు అనుగుణంగా కష్టపడి పనిచేయాలని మస్క్‌ ఇటీవల ఉద్యోగులకు సూచించారు. ఈ మేరకు లిఖితపూర్వక హామీని ఇవ్వాలని కోరారు.

Nov 20, 2022 | 08:03

వారంలో 15 శాతం మేర పతనం పరేషాన్‌లో ఇన్వెస్టర్లు హైదరాబాద్‌ : శేఖర్‌ శర్

Nov 19, 2022 | 21:30

న్యూఢిల్లీ : అంతర్జాతీయ విమానాల్లో కొత్తగా ప్రీమియం ఎకానమీ క్లాసును ప్రవేశపెట్టనున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది.

Nov 19, 2022 | 21:23

న్యూఢిల్లీ : ఐడిఎఫ్‌సి బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు స్మార్ట్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ తయారీదారు ఎథర్‌ ఎనర్జీ తెలిపింది.

Nov 19, 2022 | 21:15

ముంబయి : భారత ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తోందని అదానీ గ్రూపు అధిపతి గౌతమ్‌ అదానీ కితాబు ఇచ్చారు. 2050 నాటికి ప్రపంచంలోనే భారత ఆర్థిక వ్యవస్థ రెండో అతిపెద్దదిగా అవతరించనుందన్నారు.

Nov 19, 2022 | 21:08

పరేషాన్‌లో ఇన్వెస్టర్లు

Nov 19, 2022 | 21:01

న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థలోనూ మాంద్యం చాయలు జోరందుకుంటున్నాయి. ఇప్పటికే అనేక స్టార్టప్‌ కంపెనీలు నిధులు దొరక్క తీవ్ర ఒత్తిడిలోకి జారుకున్నాయి.

Nov 19, 2022 | 09:26

నగదు దాచుకొండి : అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ సూచన

Nov 18, 2022 | 21:30

న్యూఢిల్లీ : టాటా గ్రూపు నిర్వహణలోని విమానయాన కంపెనీలు ఒకే గొడుగు కిందకు రానున్నాయని తెలుస్తోంది.