Business

Dec 22, 2022 | 20:46

డీల్‌ విలువ రూ.2,850 కోట్లు న్యూఢిల్లీ : మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ ఇండియా వ్యాపారాలను రిలయన్స్‌ రిటైల్‌ స్వాధీనం చేసుకోనుంది.

Dec 22, 2022 | 20:39

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లకు కరోనా గుబులు పట్టుకుంది.

Dec 22, 2022 | 08:13

నిషేధం విధించాల్సిందే ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరం ముంబయి : ప్రయివేటు క్రిప్టో కరెన్సీ

Dec 22, 2022 | 07:59

హైదరాబాద్‌ : లోక్‌ క్యాపిటల్‌ నేతత్వంలో సిరీస్‌ ఎ ఫండింగ్‌ రౌండ్‌లో 15 మిలియన్ల డాలర్ల (దాదాపు రూ.120 కోట్లు) నిధులను సమీకరించినట్లు అక్వాకనెక్ట్‌ వెల్లడించింది.

Dec 22, 2022 | 07:59

హైదరాబాద్‌ : మహవీర్‌ గ్రూపులో భాగమైన ఆదిశ్వర్‌ ఆటో రైడ్‌ ఇండియాకు చెందిన మల్టీ బ్రాండ్‌ ప్రీమియం బైకులను విక్రయించే 'మోటో వాల్ట్‌' తన నూతన షోరూంను రాజమండ్రిలో తెరిచినట్లు ప్రకటించింది.

Dec 21, 2022 | 21:57

సిఇఒ రవీంద్రన్‌కు నోటీసులు న్యూఢిల్లీ : పిల్లలు, వారి తల్లిదండ్రుల ఫోన్‌ నెంబర్లను అక్రమంగా కొనుగోలు చేసి, కోర్సుల పేరుతో వార

Dec 20, 2022 | 21:58

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి:మూడో త్రైమాసికంలోనూ ఓవర్‌డ్రాఫ్ట్‌ భారం పెరుగుతోంది. అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ 17వ తేదీ వరకు 26 రోజులపాటు ఓడిలపైనే ఆధారపడాల్సివచ్చింది.

Dec 20, 2022 | 21:30

హైదరాబాద్‌ : కృత్రిమ మేధా (ఎఐ) ద్వారా వ్యవసాయ భూముల డిజిటైజేషన్‌కు తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వనున్నట్లు గూగుల్‌ తెలిపింది.

Dec 20, 2022 | 21:22

ముంబయి : ప్రయివేటు రంగంలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ తన రిటైల్‌ ఫ్రైమ్‌ లెండింగ్‌ రేటును 35 బేసిస్‌ పాయింట్లు పెంచుతున్నట్లు తెలిపింది. దీంతో కనీస రేటు 8.65 శాతానికి చేరిందని పేర్కొంది.

Dec 20, 2022 | 21:16

ముంబయి : ల్యాప్‌టాప్‌ల ఉత్పత్తిదారు అసుస్‌ ఇండియా కొత్తగా అసుస్‌ గేమింగ్‌ డే సేల్‌ను ప్రకటించింది.

Dec 20, 2022 | 21:07

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఐడిబిఐ బ్యాంక్‌ కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం బంఫర్‌ ఆఫర్‌ ప్రకటించే యోచనలో ఉంది. పేద, మధ్య తరగతికి చిన్న రాయితీ ఇవ్వడానికి పది సార్లు ఆలోచించే మోడీ సర్కార్‌..

Dec 20, 2022 | 21:00

ఇలాగైతే వృద్థి కష్టమే మారుతి సుజుకి ఛైర్మన్‌ భార్గవ ఆందోళన