సల్మాన్ ప్రధాన పాత్రలో యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్లో రాబోతున్న టైగర్-3 రిలీజ్కు సిద్ధమైంది. టైగర్ సిరీస్లో మూడో ఫ్రాంచైజీగా రూపొందిన ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకుడు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాలో సల్మాన్ఖాన్కు జోడీగా కత్రినా కైఫ్ నటిస్తున్నారు. తాజాగా ఆమె పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ అక్టోబర్ 16న రిలీజ్ కాబోతుంది.










