
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. 12 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విడుదల చేశారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. 12 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విడుదల చేశారు.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved