Sep 13,2023 12:37

వేటపాలెం (బాపట్ల) : వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ పరిధిలో సచివాలయాలు ఒకటి, రెండు - రైతు భరోసా కేంద్రాలను చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకఅష్ణమూర్తి, ఎమ్మెల్యే కుమారుడు వెంకటేష్‌ బాబు బుధవారం ప్రారంభించారు.