Aug 01,2023 10:37

విశాఖ : నేడు విశాఖలో సిఎం జగన్‌ పర్యటించనున్న వేళ ... పోలీసులు పలువురు నేతలను ముందస్తు అరెస్టులు చేశారు. సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, పి.మణి లను గృహనిర్బంధం చేశారు.