State

Jul 30, 2023 | 16:59

ఏలూరు: ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ బకాయిలు తక్షణం విడుదల చేయాలని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు కోరారు.

Jul 30, 2023 | 16:54

ప్రజాశక్తి-మంగళగిరి : దేశవ్యాప్తంగా చేనేతలను ఐక్యం చేసేందుకే ఈ సదస్సు ఏర్పాటు చేసినట్లుగా వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక సభ్యులు ఎం రమేష్ అన్నారు.

Jul 30, 2023 | 16:45

ములుగు: గతంలో ఎన్నడు జరగని రీతిలో ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ అతలాకుతలం అయిందని, వరదల్లో 16 మందిని కోల్పోవడం బాధాకరమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవత

Jul 30, 2023 | 16:23

అమరావతి : ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తఅటిలో తప్పింది.

Jul 30, 2023 | 16:06

హైదరాబాద్‌: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Jul 30, 2023 | 15:48

ప్రజాశక్తి-ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌) (వైఎస్‌ఆర్‌ జిల్లా) :వైఎస్‌ఆర్‌ జిల్లాకు చెందిన ఆరు నెలల చిన్నారి అంతర్జాతీయ అవార్డు సాధించాడు.

Jul 30, 2023 | 15:36

హైదరాబాద్‌ : జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి హిమాచల్‌ ప్రదేశ్‌ ఐఐటీ మండిలో సీటు సాధించిన మహబూబాబాద్‌ జిల్లా, తొర్రూరు మండల చర్లపాలెం గ్రామానికి చెందిన ధ

Jul 30, 2023 | 15:29

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ పెరిగింది. ఆదివారం వారాంతపు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకుంటున్నారు.

Jul 30, 2023 | 15:04

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు.

Jul 30, 2023 | 14:46

చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ప్రాంతాన్ని గోదావరి, శబరి నదులు ముంచెత్తాయి.

Jul 30, 2023 | 13:21

ప్రజాశక్తి-వి.కోట (చిత్తూరు) : మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టి, స్త్రీ జాతి స్వతంత్రాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో చేపట్టిన మహిళల పోరుయాత్ర జాతకు ప్రత

Jul 30, 2023 | 12:29

కూనవరం (అల్లూరి సీతారామరాజు) : గ్రామం అంతా వరదలో మునిగిపోవడంతో ...